ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు.
స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు స
INS Vikrant | స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ భారీ ఎయిర్క్రాఫ్ట్కు సీ ట్రయల్స్ బుధవారం ప్రారంభమయ్యాయి.