నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎక్కడంటే ఎక్కడ
cm kcr | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర
మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేశారు. �
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�
ఒకవైపు మేకిన్ ఇండియా జపం చేసే మోదీ ప్రభుత్వం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలనే మూసివేస్తున్నది. ప్రైవేటు సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి పరోక్షంగా సహకరించేందుకే ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపీఠ�
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు.
స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు స