ఏ220 విమానాల డోర్లు భారత్లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐరోపాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ గురువారం ప్రకటించింది.
President Droupadi Murmu: రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి ఆమ
ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
‘భారత్లో పరిశ్రమలు పెట్టండి. ప్రోత్సహిస్తాం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అన్నీ ఉత్తవేనని మరోసారి తేటతెల్లమైంది. ప్రధాని మోదీ ఊదరగొట్టిన ‘మేకిన్ ఇండియా’ స్కీమ్.. ‘క్లోజింగ్�
Make in India | మేకిన్ ఇండియా అంటూనే వైద్య రంగానికి అవసరమైన ఎన్నో పరికరాలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుండటంపై లైఫ్సైన్సెస్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన పరికరాల విషయంలో చైనా లాంటి దేశాలపై ఆధారపడ�
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏఎల్) మరో ఘనత సాధించింది. ఇండియన్ ఆర్మీ నుంచి పొందిన ఏహెచ్-64 అపాచీ ఆర్డర్లలో భాగంగా తన తొలి ఫ్యూజ్లేజ్(హెలికాప్టర్ బాడీ)ని సరఫరా చేసింది. హైదరాబాద్లోని ఆదిబట
‘నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, పటాకులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మరి మన ప్రధాని మోదీ గొంతుచించుకొంటూ ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏ
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎక్కడంటే ఎక్కడ
cm kcr | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర
మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేశారు. �
భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యన�
ఒకవైపు మేకిన్ ఇండియా జపం చేసే మోదీ ప్రభుత్వం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలనే మూసివేస్తున్నది. ప్రైవేటు సంస్థల వ్యాపారాలు విస్తరించడానికి పరోక్షంగా సహకరించేందుకే ప్రభుత్వరంగ సంస్థల్ని బలిపీఠ�