మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోన�
రాష్ట్రంలో మక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నిరసన గళమెత్తింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్య�
మొక్కజొన్న పంట చేతికొస్తున్న తరుణంలో ఊరూరా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటా రూ.2,400 చొప్పున మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర
ఆశించిన దిగుబడి రాక.. చేతికొచ్చిన కొద్ది పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని వచ్చిన ఓ మక్క రైతు కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలాడు. మూడు రోజుల క్రితం మక్కలు తెచ్చినా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా వేయక�
పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్తో అన్నిరకాల పంటలు దెబ్బతి
మక్కల విక్రయాలు సరిగా జరడం లేదని మక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. మక్కలను కొనుగోలు చేయడానికి సర్కార్ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గుర�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారు.
కోరి తెచ్చుకున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని కొల్లాపూర్కు చెందిన మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతు ల పరిస్థితి కాంగ్రెస్ పాలన
సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిం�
మక్క రైతుకు ప్రభుత్వ మద్దతు దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. యూరియా కొరతతో అంతంత మాత్రంగానే దిగుబడి రాగా, పండిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు వెళితే ప్రైవేటు వ్యాపారులు, మధ్య దళారులు దోచుకుంటున్నా