మక్క రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు. పంట కనీస మద్దతు ధర రూ.1962 ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 3,368 ఎకరాల్లో పంట సాగు చేయగా, నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభ�
వరంగల్ జిల్లాలో రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. సోమవారం లేదా మంగళవారం కొనుగోళ్లు ప్రారంభించ�