మక్కజొన్న రైతులకు కాంగ్రెస్ సర్కారు నుంచి భరోసా కరువై దుఃఖిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పంట చేల వద్ద, రోడ్లపైనా, కొనుగోలు కేంద్రాల్లో మక్కలను ఆరబోసి, విక్ర�
మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాల�
నిబంధనల పేరుతో కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తుండడంతో ఖమ్మం జిల్లాలోని మొకజొన్న రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగిలో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో రైతులు మొక�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని అపరాల యార్డులో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధరతో మార్క్ఫెడ్కు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే.. 20 రోజులైనా కొనడం లేదని వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాంటాలు పెట్టడంలో ఆలస్యం.. గన్నీ సంచుల కొరతతో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా
దేశానికి అన్నం పెడుతున్న రైతులను రేవంత్ సర్కార్ గోసపెడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడాప్రాంగణం ఆవరణలో జాంబవ �
ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో సోమవారం జరిగిన సంఘం
Corn Farmers Protest | మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
మక్కల కొనుగోలు చేపట్టకపోవడం, పైగా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నెక్కొండలో మార్కెట్ గేటుకు తాళం వేయడంపై భగ్గుమన్నారు.