రైతు సమస్యలు ఎవరికీ కనిపించవా..? ప్రా ణాలు పోతేనే కనిపిస్తారా..? అని మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, అటవీ శాఖ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యను గ్రామస్థులు, రైతులు నిలదీశ�
వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. గతంతో పోల్చితే 10-15 రోజుల ముం దుగానే మక్కలు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2
మక్క రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు. పంట కనీస మద్దతు ధర రూ.1962 ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 3,368 ఎకరాల్లో పంట సాగు చేయగా, నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభ�
వరంగల్ జిల్లాలో రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. సోమవారం లేదా మంగళవారం కొనుగోళ్లు ప్రారంభించ�