Corn Farmers Protest | మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
మక్కల కొనుగోలు చేపట్టకపోవడం, పైగా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నెక్కొండలో మార్కెట్ గేటుకు తాళం వేయడంపై భగ్గుమన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కుంటాల మండల అధ్యక్షుడు పడకంటి దత్తాత్రి ఆరోపించారు.
మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట�
చింతకాని మండలంలో మక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగినన్ని కొనుగోలు కేంద్రాల్లేక, పంటను అమ్ముకునే మార్గం కన్పించక ఆర్తనాదాలు చేస్తున్నారు. మండలంలో గతంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు ప్�
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోన�
రాష్ట్రంలో మక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నిరసన గళమెత్తింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్య�
మొక్కజొన్న పంట చేతికొస్తున్న తరుణంలో ఊరూరా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటా రూ.2,400 చొప్పున మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర
ఆశించిన దిగుబడి రాక.. చేతికొచ్చిన కొద్ది పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని వచ్చిన ఓ మక్క రైతు కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలాడు. మూడు రోజుల క్రితం మక్కలు తెచ్చినా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా వేయక�
పండించిన మక్కలు అమ్మి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో మక్కరైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వానకాలంలో భారీ వర్షాలు, తుపాన్ల ఎఫెక్ట్తో అన్నిరకాల పంటలు దెబ్బతి