Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక
రాష్ట్రంలో ఆదివారం నుంచి మక్కల కొనుగోళ్లు నిలిపివేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో మక్కల కుప్పలు ఉన్నాయి. రైతులు నేటికీ మక్కలను తీసుకొస్తున్న�
దేవుడు కనికరించినా..పూజారి కనికరించలేదనే నానుడి మక్క రైతులకు అతికినట్లు సరిపోతుంది. మక్క రైతులను దేవుడు కనికరించడంతో విపరీతమైన దిగుబడి వచ్చింది. చేసిన అప్పులు తీరిపోతా యి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చన�
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతులు భగ్గుమన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్కు మక్కలు తెచ్చి ఇరవై రోజులుగా ఎండలో నిరీక్షిస్తున్నా కొనడం లేదంటూ ఆగ్రహించారు.
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు,
Karimnagar Farmers | కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.
జిల్లాలో మక్క రైతుల గోసం ఎవరికి పట్టడం లేదు. దీంతో మక్క సాగు చేసిన రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పంట సాగు చేయడం ఒక ఎత్తైతే దానిని అమ్ముకోవడానికి అంతకు మించి ఇబ్బందులు పడుతున్నార�
కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లార�
ఆరుగాలం రైతన్న కష్టమంతా నీటిపాలైయింది. రాష్ట్ర సర్కారు అసమర్థ పాలన, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మక్క రైతన్నలకు ఆఖరికి కన్నీటి వ్యథను మిగిల్చింది. పంట కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో కొనుగోల�
కరీంనగర్ జిల్లాలో మక్క రైతులు ఆగమవుతున్నారు. కేంద్రాలకు తెచ్చిన మక్కలు కొనే దిక్కులేక ఆందోళన చెందుతున్నారు. మార్క్ఫెడ్ తరపున డీసీఎంఎస్, పీఏసీఎస్లు ఆర్భాటంగా తెరిచిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లే�
రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నద�
కారేపల్లి : సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చిన మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కార్ కుట్రలో మక్క రైతులు సమిధలుగా మారుతున్నారా? రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో కేవలం 34% పంటనే కొనాలని నిర్ణయించిందా? అందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నదా