Maisamma Temple | మరికల్ మండలంలోని పసుపుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన నర్సింలు తన తండ్రి ఎర్ర లింగప్ప జ్ఞాపకార్థం రూ. 51 వేలను ఆలయ కమిటీ సభ్యు
Indian Army | పాకిస్థాన్తో జరుగుతున్న పోరులో భారత సైన్యం గెలుపొందాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కొచ్చెరు మైసమ్మ ఆలయం వద్ద రూ.కోటీ60లక్షలతో నిర్మిస్తున్న కాటేజీ పనులను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం పరిశీలించా�
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
మండలంలోని ఫత్తేపూ ర్ మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను
గ్రామాల్లో ఆలయాల అభివృద్ధ్దికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కోరారు. మండలంలోని కొండ్రపోల్ నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆల యం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లన
మొగిలిగుండ్ల గ్రామం లో నూతనంగా నిర్మించిన మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం చండీయాగం, మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. మహి ళలు బోనాలను అందంగా ముస్తాబు చే
ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాన్ని సకల సదుపాయాలతో అభివృద్ధి చేసి.. టూరిజం హబ్గా మారుస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పే ర్కొన్నారు. మండలంలోని మైసమ్మ ఆలయాన్ని �
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా�
కడ్తాల్ : జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ దేవతను శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యేడు సమృద
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆరో రోజు అమ్మవారికి అర్చనలు, హరతీ, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్త
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఐదో రోజు అమ్మవారికి పుష్పార్చన, అర్చనలు, హారతి, విశేష పూజల�
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనావాయితీగా వస