కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ హుండీ లెక్కించారు. గురువారం దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మవారి హుండీ లెక్కింపును నిర్వహించారు. 30రోజులకు సంబంధించిన హ�
కడ్తాల్ : మండలంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సత
అత్తాపూర్ : శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి నామస్మరణతో అత్తాపూర్ రాంబాగ్ మారుమోగింది. రాంబాగ్లో మూడు రోజులుగా మైసమ్మతల్లి ప్రతిష్టాపన పూజలు జరుగుతున్నాయి. బుధవారం చివరి రోజున అమ్మవారి ప్రాణ ప్రతిష్టను న�
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి మూడు సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా…మంగళవారం పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని బుధవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మ వార�
చేవెళ్లటౌన్ : బంగారు మైసమ్మ బోనాలు చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మైసమ్మ తల్లికి పూజాలు చేశారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళ భక్
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బంగారు మైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠపాన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రా