రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం జరిగిదంటే అది కేవలం కేసీఆర్ పాలనలోనేనని, అన్ని సమయాల్లోనూ మైనార్టీలకు బీఆర్ఎస్సే అండగా నిలిచిందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్�
Mahmood Ali | దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీ�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
అమీర్పేట్ డీకేరోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ శుక్రవారం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేశ్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం.. మహా నిమజ్జనం నేడే జరుగనున్నది. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్�
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన చక్కటి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. ఎవరి జోక్యం లేకుండా.. ప్రత్యేక సాంకే
హైదరాబాద్ నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్