‘కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తున్నది.. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టారు.. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు.. కాంగ్రెస్ చేస్తున్న మో
రేవంత్రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
జీవితాంతం స్వరాష్ట్ర సాధనే ఎజెండాగా దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవించారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా
రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం జరిగిదంటే అది కేవలం కేసీఆర్ పాలనలోనేనని, అన్ని సమయాల్లోనూ మైనార్టీలకు బీఆర్ఎస్సే అండగా నిలిచిందని రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్�
Mahmood Ali | దేశంలో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా.. తెలంగాణలో ముస్లిం, మైనార్టీలంతా సుఖసంతోషాలతో ఆనందంగా ఉన్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీ�
కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు విని ఓటేస్తే ముస్లిం మైనార్టీలకు కష్టాలు మళ్లీ మొదలవుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం సాయంత్రం
అమీర్పేట్ డీకేరోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ శుక్రవారం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.