తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. �
ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో మంచినీటి సమస్య తీరిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, అభివృద్ధి, సంక్షేమం లో యావత్తు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు.
Wanaparthy | వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడలో రూ.4.26 కోట్లతో నిర్మించిన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ భవనాన్ని, మెహిద
30 ఏండ్లుగా పాత పోలీస్ క్వార్టర్స్లో కుల్సుంపురా పోలీస్స్టేషన్ భవనంలో కొనసాగుతుంది. ప్రభుత్వం కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటు చేయడంతో కుల్సుంపురా పోలీసుస్టేషన్ భవనం అత్యధునిక మోడల్ పోలీస్స్టేషన
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించాయి. వీరిలో రాష్ర్టానికి చెందిన సుమారు 281 మంది పోలీసు అధికారులకు బుధవారం రవీంద్రభారతిలో �
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్ష