పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రవ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో నందిగామ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.
సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందన
చిత్తశుద్ధితో గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం” అని సీఎం కేసీఆర్ నొక్కి చెప్�
Iftar | రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీ�
నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని, నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
Home Minister Mahmood Ali | మహిళలను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న పలువురు మహిళలను సన్మానించారు.
Mahmood Ali | రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు.