26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల�
Penny Video Song | సూపర్ స్టార్ మహేష్బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. సరిలేరు తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు అభిమానులను ఈ చిత్రంతో పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ సి�
తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక వారం రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాయి. భారీ టికెట్ల కారణంగా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్కు రావడం మానేశారు. అయితే చాలా రోజుల తర్వాత తక్క�
తన కొడుకు సుమంత్ అశ్విన్ (MS Raju)హీరోగా 7 డేస్ 6 నైట్స్ ( 7 Days 6 Nights) సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు ఎంఎస్ రాజు (MS Raju). . జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు, సుమంత్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నార
మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రానికి శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసిన విషయ�
సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata) సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu)..ఇప్పటికే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ , చిత్రయూనిట్తో సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నాడు మహేశ్.
బాక్సాపీస్ వద్ద మహేశ్ బాబు (Mahesh Babu) తొలి రోజు నుంచి తన రేంజ్కు తగ్గకుండా కలెక్షన్లను రాబడుతున్నాడు. యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వచ్చిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Pata) ఖాతాలో అరుదైన ఫీట్ చేరిపోయి�
రీసెంట్గా పీకాక్ మ్యాగజైన్ (Peacock Magazine) కోసం ఫొటోషూట్లో పాల్గొని..స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు మహేశ్ బాబు (Mahesh Babu).. ఈ సందర్బంగా మ్యాగజైన్ అభిమానుల కోసం మహేశ్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన ప�
మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’చిత్రాన్ని రూపొందించి మంచి విజయాన్ని దక్కించుకున్నారు దర్శకుడు పరశురామ్ పెట్ల. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భం�
పరశురాం (Parasuram) డైరెక్షన్లో తెరకెక్కిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మే 12న విడుదల కాగా..తొలి రోజు నుంచి మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. వీక్ డేస్లో కీలకమైన సోమవారం కూడా మంచి కలెక్షన్లు రాట్టింది
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర�
“ఒక్కడు’ సినిమా షూటింగ్ కోసం కర్నూల్ వచ్చాను. ఇన్నాళ్లకు మళ్లీ మీ అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వేడుకకు ప్లాన్ చేశాం.