హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి సినీ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఓ స్టార్ హీరో, ప్రతిభ గల దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. ‘ఆర్
మహేశ్ బాబు (Mahesh Babu), షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సతీమణులు కూడా తీరిక సమయం దొరికితే ఒక్క చోట కలవడానికి ప్రయత్నిస్తుంటారు.
క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా మూవీ లవర్స్ కు ఏదో ఒక కొత్త అప్డేట్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్తూనే ఉన్నాడు. ఆ అప్డేట్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేసే ప్రాజ�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘ఇప్పటికే విడుదలైన ‘కళావతి..’, ‘పెన్ని..’ పాటలు �
హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సంస్థ క్విక్ఆన్ తన సేవలను ఆరంభించింది. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ఫాం ఇంటర్నెట్(స్మార్ట్ఫోన్�
మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ బాబు యాక్షన్ లుక్లో కనిపిస్తున్నారు. ఓ భారీ పోరాట ఘట్టానికి హీరో సిద్ధంగా ఉన్నట్లు ఈ స్టిల్తో �
సాధారణంగా సినిమాలను ఎక్కువగా సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు (distributors) ప్రమోట్ చేస్తుంటారు. పట్టణాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ ఓనర్లు) అయితే వారి థియేటర్లకు బిజినెస్ జరిగేలా ప్రింట్, ప్రచార ఖర�
మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది ఆర్ఆర్ఆర్ (RRR). ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). భారీ క్రేజీ అప్డేట్ లీక్ చేసి మూవీ లవర్స్ లో మరింత జోష్ నింపుతున్నాడు.
గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ వచ్చే నెల వరకు పూర్తి కానుంది. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) అయితే మహేశ్ బాబు ఎప్పుడు �
Rajamouli and Mahesh Film | ట్రిపుల్ ఆర్ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సినిమా టీమ్. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి…అక్కడి నుంచి నేరుగా బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. చిక
వేవేల వెలుగుల తారకలా వెండితెరపై కొంగొత్త కాంతుల్ని వర్షించింది అగ్ర హీరో మహేష్బాబు ముద్దుల తనయ సితార. ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘ఎవ్రీ పెన్నీ..’ మ్యూజిక్ వీడియో ద్వారా ఈ గారాలపట్ట
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని తొలిగీతం ‘కళావతి..’ మెలోడీ ప్రధానంగా సంగీతప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో
టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా మరో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స�
సూపర్స్టార్ కూతురిగా కాకుండా, తనకంటూ సొంత గుర్తింపును సాధించుకుంటున్నది సితార ఘట్టమనేని. తను త్వరలోనే ఓ ఫ్యాషన్ బ్రాండ్తో కలిసి పనిచేయనుంది. సితార పెయింటింగ్స్తో టీ-షర్ట్స్, హూడీలు మార్కెట్లోకి �