మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సెట్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్. కీర్తి సురేష్ నాయికగా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మైత్
పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata) మే 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనిచేశారు.
ఆదివారం ఉదయం టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) ఎయిర్పోర్టులో కనిపించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే త్వరలోనే సర్కారు వారి పాట విడుదల పెట్టు్కుని..మహేశ్ ఇ�
మహేశ్ బాబు (Mahesh Babu)-నమ్రత శిరోద్కర్ (Namrata Shirodka) గారాల కూతురు సితారకున్న స్కిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యాన్స్ తో మీడియా అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది సితార.
ఈ రోజు మహేశ్ బాబు చాలా ప్రత్యేకమైన రోజు. మహేశ్ తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు (Indira Devi birthday) నేడు. ఈ సందర్బంగా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు.
సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata)ను షూటింగ్ను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు మహేశ్ బాబు (Mahesh Babu). విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫైనల్గా మిగిలిన ఓ పాటను కంప్లీట్ చేసే పనిలో ఉంది మహేశ్ అండ్ టీం.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) ఇపుడు కొత్త వాహనానికి యజమాని అయ్యాడు. ఇంతకీ మహేశ్ బాబు కొనుగోలు చేసిన ఆ కొత్త కారేంటి..దాని ధర ఎంత అని తెగ ఆలోచిస్తున్నారా..?
సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata)తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో సూపర్ క్రేజీ అప్ డేట్ను యువ సింగర్ అర్మా�
హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి సినీ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఓ స్టార్ హీరో, ప్రతిభ గల దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. ‘ఆర్
మహేశ్ బాబు (Mahesh Babu), షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సతీమణులు కూడా తీరిక సమయం దొరికితే ఒక్క చోట కలవడానికి ప్రయత్నిస్తుంటారు.
క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) కొంత గ్యాప్ కూడా ఇవ్వకుండా మూవీ లవర్స్ కు ఏదో ఒక కొత్త అప్డేట్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్తూనే ఉన్నాడు. ఆ అప్డేట్ మహేశ్ బాబు (Mahesh Babu)తో చేసే ప్రాజ�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ‘ఇప్పటికే విడుదలైన ‘కళావతి..’, ‘పెన్ని..’ పాటలు �
హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సంస్థ క్విక్ఆన్ తన సేవలను ఆరంభించింది. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ఫాం ఇంటర్నెట్(స్మార్ట్ఫోన్�