సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర�
“ఒక్కడు’ సినిమా షూటింగ్ కోసం కర్నూల్ వచ్చాను. ఇన్నాళ్లకు మళ్లీ మీ అందరిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వేడుకకు ప్లాన్ చేశాం.
టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram) దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మే 12న రిలీజైంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు మహేశ్.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కీర్తిసురేశ్. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా యాక్టింగ్లో కూడా మహేశ్తో పోటీపడి నటించిందంటున్నారు సి�
దక్షిణాది చిత్రసీమకు మద్దతుగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనారనౌత్. సౌత్ హీరోల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ చాలా సందర్భాల్లో సోషల్మీడియాలో పోస్ట్లు చేసిందీ భామ. తాజాగా బాలీవ�
పరశురాం (Parasuram) డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. మహేశ్ తన మార్కు డైలాగ్, యాక్టింగ్తోపాటు ఇరగదీసే డ్యాన్స్ తో అదరగొట్టాడని అంటున్నారు సినీ �
మే 12న గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.
సమ్మర్ సీజన్ బిగ్ టికెట్ మూవీగా విడుదలకు వస్తున్నది మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’. పాటలు ఛాట్ బస్టర్స్ అవడం, ట్రైలర్కు మంచి స్పందన వస్తుండటం సినిమా మీద అంచనాలు పెంచుతున్నది.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). పరశురాం (Parasuram) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీ�
ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మహేశ్ బాబు (Mahesh Babu) . మహేశ్ ట్విటర్లో #Whatshappening ఇంటర్వ్యూలో పాల్గొనగా..ఆ వీడియో ఇపుడు నెట్టింట వైరల్గా మారింది.