మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనడానికి కనీసం వారం రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వ్యాపారులు కాంటాలు ఆలస్యం చేయడంతో ఎటుచూసినా ధాన్యం కుప్ప�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఓ దివ్యాంగ విద్యార్థి కోచింగ్ పూర్తయ్యే వరకు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. బాగా చదువుకో తమ్ముడు అని �
కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నడి చే సెంట్రల్ సిల్క్ బోర్డ్ మ్యాగజైన్కు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన పట్టు రైతు వేం పార్థసారథి సక్సెస్ స్టోరీ ఎంపికైంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్�
రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితి. వానకాలంలో బాడువ (బురదగా ఉండేవి) పొలాల్లో ఎక్కువ రోజులకు పంట చేతికొచ్చే దొడ్డు రకం వరిపంటను అన్నదాతలు సాగుచే�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బ
సీనియర్ నాయకుడు నూకల నరేశ్రెడ్డి మరణించారు. సుదీర్ఘ కాలం పాటు వివిధ రాజకీయ పార్టీల పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నూకల నరేశ్రెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం. 1989లో కాంగ్ర
భారీ వరదలతో మహబూబాబాద్ జిల్లాలో పంటలన్నీ కొట్టుకుపోయి ఆగమైన రైతులను ఆదుకుంటానని మాటిచ్చిన ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి.. నాలుగు నెలలైనా నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్�
చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని బడికి తాళంవేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని మేచరాజుపల్లి ప్రాథమిక, జిల్లా
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి, జనగామలోని దేవరుప్పుల మండలం మన్పహాడ్పల్లిలోని రైస్ మిల్లులపై సివిల్ సైప్లె అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.14.67 కోట్ల సీఎంఆర�
ఇటీవల వచ్చిన వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. వరద బాధితులు, రైతులకు రూ. 10 వేల చొప్పున ఇస్తామన్న పరిహారాన్ని ఇప్పటి వరకు కాంగ్ర
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అధికారిక కార్యక్రమానికి స్కూల్ పిల్లలను వాహనాల్లో కోడిపిల్లల్లా కుక్కి తరలించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ �
సార్లు వచ్చా రు.. సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. స్వయంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినా అధికారులు మాత్రం సమస్య వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నెల 1న మహబూబాబాద్ జిల్లా
ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులు తుది నివేదిక సిద్ధంచేశారు. ఈమేరకు గురువారం రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు సమర్పించ�