పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూల�
హక్కుల ఉద్యమంలో బహుజనులకు స్ఫూర్తి, ఆత్మగౌరవ పోరాటంలో ఆదర్శప్రాయుడు, అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వెలుగుచూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే. బుద్ధుడు, గాంధీ, రాజా రామ్మోహన్రాయ్, పూలే, అంబ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీసీ గురుకుల బాలికల వసతిగృహంలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. మణుగూరు వసతిగృహంలో మొత్తం 270మంది విద్యార్థినులు, 21మ�
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గా�
తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని తల్లిదండ్రులు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన ప్రిన్సిప
విద్యార్థులు పేదరికం కారణంగా విదేశీ విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కీమ్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ�
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వైరా, మధిర నియోజకవర్గాల నుంచి బుధవారం సచివాలయానికి తరలివచ్చిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద