CM KCR | హైదరాబాద్ : ఈ దేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు, కార్�
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం బీసీ విద్యార్థులకు అందజేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని ఎక్స్జ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రభుత్వం దేవరకద్ర నియోజకవర్గానికి నూతనంగా మంజూరు చేసిన మహాత్మా జ్యోతిబాఫూ�
బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లమ లింగమూర్తి పటేల్ పేర్కొన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరి�
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో ఎంతో మంది గొప్ప నాయకులుగా ఎదిగారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు పిలుపునిచ్చారు.
బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెం దేందుకు ఉద్యమించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి బాఫూలే అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం ఫూలే వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం�
Errabelli Dayakar rao | సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని
mahatma jyotiba phule | హైదరాబాద్ నగరంలో గౌరవప్రదమైన స్థానంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలిపింది.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణకు గాను ప్రభుత్వం రూ. 29.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు
మహబూబ్నగర్, నవంబర్ 28: అందరికీ విద్య అందాలన్నదే జ్యోతిరావుపూలే ఆశయమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో పూలే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి �
అంబర్పేట: కులనిర్మూలన, మహిళోద్ధరణ, సమన్యాయాన్ని ఆకాంక్షించి తన జీవిత కాలమంతా పరిశ్రమించిన మహా మహోపాధ్యాయుడు, సత్యన్యాయ, సమన్యాయ, సత్యశోధకుడు, సామాజిక పరివర్తకుడు, భారత ప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మా �
బండ్లగూడ : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. అదివారం జ్య
Jotiba phule | చదువుతోనే సమాజంలో వెలుగులు నిండుతాయని, మనిషి ఉన్నతికి చదువు దోహదపడుతుందని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి జగదీష్ రెడ్డి