‘గురిగింజ తన నలుపు ఎరగదు’ అన్న చందంగా తయారైంది నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు. పరీక్షల విభాగంలోని అధికారులు కొన్ని ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్లో నెల రోజులుగా నీటి సరఫరా కరువైందని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పరిష్కరించకపోవడంతో గురువారం ఉదయం యూనివర్సి�
Nallagonda | నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులు తమ ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ జయంతిని నిర్వహించుకుంటామని వర్సిటీ అధికారులకు తెలిపినప్పటికీ అనుమతించకుండా తమ హక్కులను కాలరాస్తూ..
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్'- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిట�
గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో గత నెల 22 నుండి వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరం (National Integration Camp – NIC) లో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన..
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్లో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో సైత�
యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అనే చందంగా ఉంది.. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల పనితీరు. ఎంజీయూలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు, ఆయా విభాగాల్లో అమలు చేసే అంశాలను ఎప్పటి �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ కళాశాల అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిం ది. స్థానిక కళాశాలలో బీటెక్లో సీటు వచ్చి న విద్యార్థులు శనివారంలోగా సర్టిఫిట్ల
Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�