నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్లో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో సైత�
యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అనే చందంగా ఉంది.. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల పనితీరు. ఎంజీయూలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు, ఆయా విభాగాల్లో అమలు చేసే అంశాలను ఎప్పటి �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ కళాశాల అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిం ది. స్థానిక కళాశాలలో బీటెక్లో సీటు వచ్చి న విద్యార్థులు శనివారంలోగా సర్టిఫిట్ల
Nalgonda : ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెంది�
అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన సహకార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాధించిన విజయాలపై నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరునుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘టీజీఐసెట్-2025’ ప్రవేశ పరీక్ష తొలిరోజైన ఆదివారం సజావుగా ముగిసింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో డిగ్రీ పరీక్షల్లో సోమవారం జరిగిన ఆరో సెమిస్టర్ లో 13 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ పట్టుబడగా డీబార్ చేసినట్లు ఎంజీయూ పరీక్ష
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప�
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లలో పారదర్శకతకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్�