మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ను ప్రభుత్వం నియమించింది. కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పని చేసిన ఆయన 2016 జూలై 2 నుం�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్తోపాటు డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం హైదరాబాద్లో వర్సిటీ ఇన్చార్జి వీసీ నవీన్మిట్టల్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎంజీయూ �
పరిశోధనలకు అవకాశం కల్పించేలా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో యూజీసీ నిబంధనల మేరకు శనివారం నిర్వహించిన తొలి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఇప్పటి వరకు ఎంజీయూలో యూజీసీ నెట్, జేఆర్�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి సూచించారు. శుక్రవారం ఎంజీయూలో నిర్వహించిన పరీక్షల సన్నాహక సమావేశ
తెలంగాణలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం 79 కేంద్రాల్లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించిన టీఎస
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ నెల 17నుంచి జూన్ 16 వరకు వివిధ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త వైస్ చాన్స్లర్ ఎవరనేది సందిగ్ధంలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 22 మే, 2021న పలు యూనివర్సిటీలకు నూతన వీసీలను అప్పటి సర్కార్ నియమించింది.
తెలంగాణ కామర్స్ అసోసియేషన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జూన్ 24న నల్లగొండలోని ఎంజీయూలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ పోస్టర్ను శనివారం యూనివర్సిటీలో వీసీ సీహెచ్. గ
అన్ని రంగాల్లో మహిళ భాగస్వామ్యంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. ఎంజీయూ ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్స�
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 13 వేల మందికి ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని, సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి క�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అధికారి వై.ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు వివిధ ప్రాంత�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల విభాగం నూతన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ)గా వర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి నియమితులయ్యారు.
న్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికైన వలంటీర్లు జాతీ య స్థాయిలో నిర్వహించే శిబిరంలో సత్తా చాటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ఆ�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీజీ కళాశాలల్లో వివిధ కోర్సులకు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రారంభం కావాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్ర�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కార్యదర్శి, ప్రిన్సిపాల్ మారం న�