నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్�
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి
ల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మరో గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు దీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీ ఆరేండ్లుగా ‘టీఎస్ పీఈసెట్'ను విజయవంతంగా నిర్వహిస్తున�
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.
Maternity Leave కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతర�
TS PECET 2022 Results | టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈ�
Professor Limbadri | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణను గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ ఫలితాలను విడుదల చేస్తున్న మహత్మా గాంధీ యూనివర్సిటీ సేవలు హర్షనీయమని ఉన్నత విద్యా మండలి చ�
TS PECET | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్ పీఈసెట్-2022) నిర్వహణకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21న (బుధవారం)
పరీక్ష ఫలితాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అమల్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లోనే ఆన్లైన్ ఈ-వాల్యూయేషన్ ఉండగా, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అమలుచేస్తూ నిర్ణయం తీస�
విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత ముందుకు వెళ్తున్నది. పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయించి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేలా నిపుణులతో ప్రణాళికలు రూపొందించి