నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ తృతీయ కాన్వకేషన్(స్నాతకోత్సవం)కు అధికారులు తేదీ ఖరారు చేశారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి సూచన మేరకు ఈ నెల 8న కాన్వకేషన్ నిర్వ�
స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలో మూడో కాన్వకేషన్(స్నాతకోత్సవం) ఆగస్టులో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైన దశాబ్ద కాలం తర్వాత 5 మే, 2017న తొలి కాన్వకేషన�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. 2028 సంవత్సరం వరకు వర్సిటీ ఇదే హోదాలో యూజిసీలో కొనసాగనున్నది. గతంలో న్యాక్ ‘బీ’ గ్రేడ్ ఉండగా .. ప్రస్తుతం కొంత మెరుగు పడ�
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 4,6 విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఓఈ డాక్టర్ మిర్యాల రమేశ్కుమార్ శుక్ర�
టీఎస్ ఎడ్సెట్ గురువారం సజావుగా ముగిసినట్టు కన్వీనర్ ఏ రామకృష్ణ తెలిపారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. పరీక్షకు 31,725 దరఖాస్తులు రాగా, 27,495 (
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ సజావుగా జరిగింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో మూడు విడు
ఈ నెల 18న టీఎస్ ఎడ్సెట్ నిర్వహించనున్నట్టు ఎడ్సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్�
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి