టీఎస్ ఎడ్సెట్ గురువారం సజావుగా ముగిసినట్టు కన్వీనర్ ఏ రామకృష్ణ తెలిపారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను మూడు సెషన్లలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. పరీక్షకు 31,725 దరఖాస్తులు రాగా, 27,495 (
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ సజావుగా జరిగింది. కంప్యూటర్ ఆధారిత విధానంలో మూడు విడు
ఈ నెల 18న టీఎస్ ఎడ్సెట్ నిర్వహించనున్నట్టు ఎడ్సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2023’ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియగా దానిని ఈ నెల 25 వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో చోటు లభించింది. దాంతో ఇక్కడ జారీ చే�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్�
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి
ల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మరో గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు దీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీ ఆరేండ్లుగా ‘టీఎస్ పీఈసెట్'ను విజయవంతంగా నిర్వహిస్తున�
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.
Maternity Leave కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతర�
TS PECET 2022 Results | టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈ�