బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన�
సిర్గాపూర్లో పీహెచ్సీ భవన ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కనీసం తన వైద్యారోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీలన�
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ ఇటీవల సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతోనైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధితెచ్చుకోవాలని మాజీ ఎమ్మెల్య�
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తారని, అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల వేళ మరోసారి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తెరమీదికి తెచ్చిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానికంగా విలేకరులతో �
నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
EX MLA Mahreddy Bhupal Reddy | పెద్దశంకరంపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
నల్లవాగు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-3 కింద ఉన్న పోచాపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి కోరారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మొత�
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట
దళితబంధు నిధులు విడుదల చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితబంధు పథకం మంజూరైన లబ్ధిదారులకు నిధులు విడుద
దళితబంధు లబ్ధ్దిదారులకు వెంటనే యూనిట్లు మంజూరు చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో దళితబంధు లబ్ధ్దిదారుల�
రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�
లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.