Pune Car accident case | మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల�
IT raids | మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల ఓ జ్యుయెలరీ దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు ర�
Helicopter Crash: మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన రాయ్గడ్ జిల్లాలోని మహద్ పట్టణంలో జరిగింది. శివసేన డిప్యూటీ నేత సుష్మా అధారే ఆ హెలికాప్టర్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ నేతను �
Maharastra: ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై అగ్ని ప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సుకు నిప్పు అంటుకున్నది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికి కూడా గాయాలు కాలేదు.
Suicide | క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తండ్రి మందలించాడన్న కోపంతో బీబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ సింధి కాలనీలో మంగళవారం ఈ ఘ�
Crime news | మహారాష్ట్రలోని పుణె సిటీ సమీపంలో గల ఓ హోటల్లో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. పుణె-సోలాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తిని కొందరు దుండగులు పిస్టల్తో కా�
Congress party: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ డీల్ కుదుర్చుకున్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేయనున్నది. ఇక మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయ�
Sharad pawar | రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. రాయ్గఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బ�
Rajya Sabha | మహారాష్ట్రలో ఇటీవల ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీపడుతున్న ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మొత్తం ఆరు స్థానాల్లో ఒక్కొక్కరే బరిలో నిలువడంతో అందరూ ఏ
Fire accident | స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్ల సా
Food Poisoning: కలుషిత ఆహారం తిని రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. మతపరమైన ఈవెంట్లో పాల్గొన్న గ్రామస్థులు భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచ�
Cylinders explotion | నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవనం గోడలు ఎగిరిపోయాయి. ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటా�