Crime news | మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులను కూడా మానవ మృగాలు వదలడంలేదు. పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్లో(Medigadda barrage) వరద ప్రవాహం తగ్గింది(Reduced flood). ఎగువన ఉన్న మహారాష్టలో(Maharastra)వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమ
Lalbaug Ganapati | దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజులపాటు ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ముంబైలో కొలువుదీరే గణనాథులలో లాల్బాగ్చా రాజా (లాల్బాగ్ గణపతి) ప్రత్యే
Heavy rains | మహారాష్ట్రలో(Maharastra) కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) తోడు రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పెన్ గంగా(Pen Ganga) నదికి వరద పోటెత్తుతోంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్ల�
IMD warning | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో
Sanjay Raut | శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) (Shiv Sena (UBT)) అధినేత ఉద్ధవ్ థాకరేను ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు.
Selfie accident | ఓ యువతి సెల్ఫీ తీసుకోబోయి 60 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశమైన బోరాన్ ఘాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ఇటీవల కు�
Girl murder | నేరస్థులు ఎంత తెలివిని ఉపయోగించినా ఒక్కోసారి సులువుగా దొరికిపోతుంటారు. ఎందుకంటే వాళ్లు చేసే ఏదో ఒక చిన్న పొరపాటు వాళ్లను పట్టిస్తుంది. తాజాగా మహారాష్ట్రలోని పుణె సిటీలో అలాంటి ఘటనే జరిగింది. పుణెల
Viral news | ఒక దొంగ తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశాడు. ఆ ఇంట్లోని వస్తువులు అన్నింటిని దొంగిలించాడు. తీరా దొంగిలించిన వస్తువులన్నీ మూటగట్టకున్న తర్వాత ఆ ఇళ్లు ప్రముఖ రచయితదని తెలుసుకున్నాడు.
Attack on train | కదులుతున్న రైలుపై మార్గ మధ్యలో ఓ గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో ఆ రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ రాళ్లు రువ్వుతున్నది ఎవరు..? వారు ఎందుకు రాళ్లు రువ్వు�
Suicide | మహారాష్ట్రలోని భయందర్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. �
Bus accident | మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 64 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుక�
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక