మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ�
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
Man Tears Road By Hand | ఒకచోట నాసిరకంగా రోడ్డు నిర్మించారు. నెల రోజుల్లోనే ఆ రోడ్డు గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేతితో ఆ తారు రోడ్డును పెకలించాడు. దీంతో ఆ రోడ్డు నాణ్యతపై స్థానికులు నోరెళ్లబెట్టారు.
పక్షవాతం వచ్చి మంచంపట్టిన భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత దాన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకుంది.
Prithvi Shaw : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఈసారి దేశవాళీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. ఈమధ్యే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందుకున్న షా ముంబైతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్న షా సోమవారం మహారాష్ట్ర (Maharashtra)
మళ్లీ కలిసి ఉండేందుకే ఒకే వేదికపైకి వచ్చామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం చెప్పారు. ‘మరాఠీ గళం’ విజయోత్సవ సభలో ఆయన తన సోదరుడు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
(Children Cross Gushing River | స్కూల్కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
Sonu Sood Promises To Send Bullocks | మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అంబదాస్ పవార్ అనే 76 ఏళ్ల వృద్ధ రైతుకు అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలోకి వరద పెరిగింది. బుధవారం ప్రాజెక్ట్లోకి 6,713 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర�
బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కారులో కూర్చొన్న 17 ఏండ్ల బాలికను బయటకు లాగి లైంగిక దాడికి పాల్పడటమే కాక, అందులోని ముగ్గురు మహిళల నుంచి బంగారాన్ని దోచుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది.
ఎస్సీరెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎత్తివేశారు. ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తివేసి దిగవకు నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీలోకి చే�
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో �