మహారాష్ట్రలోని తడోబా, కనర్గాం ఫారెస్ట్లో పులులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వాటి సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన 8 జిల్లాలలో 2024లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్తోపాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సీపీ రాధాకృష్�
Stone Pelting | ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.
Eknath Shinde | తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కేవలం వైద్య పరీక్షల కోసమే ఇవాళ ఆస్పత్రికి వెళ్లానని మహారాష్ట్ర కేర్ టేకర్ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులవుతున్
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరుగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢ
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక నేడు (సోమవారం) జరుగుతుందని శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన ఆదివారం సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో మీడియాతో మాట్లాడారు.
Sanjay Raut | సుప్రీం కోర్టు రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ�
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరు�
కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ లోపించడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన క్రమంలో ఢిల్లీలో శుక్రవార�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం భండారా నుంచి గోండియాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి తీ�
Bus Overturns | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోండియా (Gondia) జిల్లాలోని కొహ్మారా స్టేట్ హైవేపై శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది (Bus Overturns).
Mahayuti meet called off | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం శుక్రవారం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనూహ్యంగా తన గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మహాయుతి కూట
Sanjay Raut | మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా, మహాయుతి కూటమి ఫుల్ మెజారిటీ సాధించినా ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయడం లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించార�