మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వి�
సిబిల్ స్కోర్ విషయంలో పెండ్లి కాని యువకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. సిబిల్ స్కోర్ కారణంగా ఒక యువకుడికి కొద్ది రోజుల్లో జరగాల్సిన పెండ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో చోటు�
Rahul Gandhi | ఎన్నికల సంఘం తీరుతో మహారాష్ట్ర (Maharastra) ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. లోక్సభ ఎన్నికలప్పుడు లేని 39 లక్షల మంది ఓటర్ల పేర్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడ�
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులతో మొదటి సైనిక విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్సర్కు చేరుకుంది. వీరిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు 70 లక్షల మంది కొత్త ఓటర్లు అకస్మాత్తుగా పెరిగినట్లు విమర్శించారు.
దేశంలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీ మహారాష్ట్రలో ఏర్పాటు కాబోతున్నది. ఈ ప్రాజెక్టు అమలు కోసం వివిధ రంగాల నిపుణులతో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైనట్టు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష�
కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో �
Guillain Barre Syndrome | గుల్లెయిన్ బారే సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Guillain-Barre Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. ఆ రాష్ట్రంలో గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక
Bus Fares Hiked | ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్రలో బస్సులు, ఆటోలు, క్యాబ్ ఛార్జీలను పెంచారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నడుపుతున్న బస్సుల ఛార్జీలు 14.95 శాతం మేర పెరిగాయ�
మహారాష్ట్రలో శుక్రవారం ఘోర దుర్ఘటన సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది మరణించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్�