పట్నం పల్లె వైపు కదులుతున్నది. దసరా సెలవులు రావడంతో నగర ప్రజలంతా ఊరి బాటపడుతున్నారు. ఆదివారంతో సెలవులు ప్రారంభం కావడంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది.
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పథకం ప్రవేశపెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస�
Auto Drivers | ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల శవాలపై డబ్బులు ఏరుకుని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ చేసుకుంటున్నదని తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ హాబీబ్ పాషా ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణానికి సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు కనీసం నిల్చొనే చోటు లేక ఇకట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్ర�
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాస�
ఒక ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సుల కొరతతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంత
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు పెద్దఎత్తున ముందుకొచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తీరా అధికారం చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ము�
‘మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు నిజాలను దాస్తున్నాయి? ఆ పథకంతో సంస్థకు వస్తున్న ఆదాయమెంత? ప్రభుత్వం రీయింబర్స్ చేసిందెంత? ఇప్పటికీ ఆ వివరాలు ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన హామీల్లో గ్యాస్ సబ్సిడీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగానికి సంబంధించి ప్రతి గ్యాస్ సిలిండర్కు రూ.500 సబ్సిడీని ఇస్తామని రేవంత్రెడ్డి సహా ఆ పార్టీ �
మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి మెదక్ జిల్లా కేంద్రం నుంచి సైకిల్�
మన దేశంలోని 100 కోట్ల మందికి కనీస ప్రాథమిక అవసరాలకు మించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే శక్తి లేదు. తమ సంతోషానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేక అటు సంతోషానికి, ఇటు దుఃఖానికి మధ్య వారు కొట్టుమిట్టా�
శాసనసభ ఎన్నికల వేళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బంది పలు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు