శాసనసభ ఎన్నికల వేళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బంది పలు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
‘వద్దు బాబోయ్ మాకీ ఉద్యోగాలు.. మేం ఒత్తిడితో కుంగిపోతున్నాం’ అంటూ టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిం�
Kantilal Bhuria | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రత్లాం (Ratlam) లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా (Kantilal Bhuria ) ఇచ్చిన ఎన్నికల హామీ ఇప్పుడు విస్తుగొలిపేలా ఉంది.
TS RTC | కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది.
Minister Uttam Kumar Reddy | గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పథకాలకు ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పథకం అందని
Free bus | కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalaxmi scheme)పై మహిళల(Women) నుంచే వ్యతిరేకత వ్యక్త మవుతున్నది.