TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స
మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శుక్రవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని వండి బోనం ఎత్తుకొని తప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని త�
ఆరు గ్యారెంటీలంటూ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లబ్ధిదారులకు తెలియకుండానే కొన్ని కొన్ని పథకాలకు మంగళం పాడుతోంది. తాజాగా ఈ కోవలోకే మరో హామీ చేరినట్లుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవ
త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస�
రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియడంలేదని ఆర్టీసీ నాన్ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు.
దీపావళి సంతసం ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈ పర్వం నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి నాడు మహాలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, ప్రతి లోగిలిలో సంచరిస్తుందని పెద్దలు చెబుత�
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బం ద్ చేసిందో చెప్పకుండా మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్త
ఉపాధి లేక.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరుగా జరిగినప్పటికీ ఇద్దరు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం ఖండ్గాం గ్ర�
దసరా వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు సంబురమే సంబురం. విద్య, ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పండుగకు తమ ఇళ్లకు చేరుకుంటారు. పండుగను ఆసాంతం ఆనందంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో ఆర్టీస�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల మధ్య కొట్లాటలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో ఆ�