కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ ప థకంతో ఉపాధి కరువై.. బతుకు భార మై మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్
అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన మహాలక్ష్మి (29) హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో మరణించాడు. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు అతడు వేలాడుతూ కన�
ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ (Free Bus For Woman) సౌకర్యం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో కానీ.. నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహి�
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబా�
గ్రేటర్ ఆర్టీసీ.. నిర్దేంచిన లక్ష్యాన్ని అధిగమించి పరుగులు తీస్తున్నది. రెండు వారాల టార్గెట్లో భాగంగా 25 డిపోలకు రూ. 34.79 కోట్లు నిర్దేశించగా.. 34.91 కోట్లను రాబట్టింది. మహాలక్ష్మి పథకం టికెట్లు కాకుండా మిగిలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న ని బంధనలను తుంగలో తొక్కుతున్నారు
ఓ వైపు కంటికి రెప్పలా కాపాడిన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు.. కుటుంబం విషాదంలో ఉండగా దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఉదంతం చూపరులను కంటతడి పెట్టించింద�
మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటా
సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 23 ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు.
Gas Cylinder | తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ. 500లకే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామంటూ గతంలో గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా అమలు సమయంలో మాత్రం షరతులు విధిస్తున్నది. ఈ పథకం లబ్ధి పొందేందుకు గానూ మూడ�