ప్రజాపాలన కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బుగుప్త స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీస�
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయి�
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
ఆరుమాసాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభి�
MLA Arekapudi Gandhi | పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi)
CM Revanth | ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేది
ఆ తల్లి కుడికాలు మోపితే.. అష్ట ఐశ్వర్యాలే. చిరునవ్వు రువ్వితే భోగభాగ్యాలే. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా! నీ కోవెల.. ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ’ అంటూ శ్రావణ శుక్రవారంనాడు శ్రవణపేయంగా శ్రీశ్రావణిని ఆహ్వానించ