ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతు మహాధర్నా నిర్వహించనున్నారు.
సీపీఎస్ విద్రోహదినమైన సెప్టెంబర్ 1న సీపీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీల మహాధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ�
విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధిచెప్పి తడాఖా చూపుతామని నిరుద్యోగ యువకులు హెచ్చరించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప�
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్డౌన్కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేట
Mahadharna | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 11న నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న మహా ధర్నారు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శ�
రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 21న నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీ�
లగచర్లలో దళిత, గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
KTR | నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆటో డ్రైవర్ల మహాధర్నా(Auto drivers mahadharna) కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొననున్నారు. ఆటో డ్రైవర్ల మహాధర్నాకు మద్దతు తెలుపనున్నారు.
మెట్రో రైలు కారిడార్ను సాధించడమే లక్ష్యంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ సిద్ధం చేసింది. జనమే లేని, భవిష్యత్లో వస్తుందో రాదో తెలియని ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) కోసం 40 కి.మీ మెట్రో మార్గాన్ని రెం
మాదిగలు, నేతకాని, బీసీలంతా ఏకమై ఈ లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోన