Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
బీసీల సమస్యలను పరిష్కరించకుంటే త్వరలోనే మిలిటెంట్ ఉద్య మం చేపడుతామని, దేశంలో అగ్గి పుట్టిస్తామ ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.