చిన్నంబావిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జోరుగా మంత్రి నిరంజన్రెడ్డి పర్యటన చిన్నంబావి, జూలై 19: మెరుగైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్
వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్ప�
బల్దియాల్లోని ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2021-22 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అసలు చెల్లిస్తే 90 శాతం వ�
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ముగిసిన ‘సీఎన్ఆర్ ఫౌండేషన్’ శిక్షణ శిబిరం అభ్యర్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ జడ్చర్లటౌన్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తు�
20వ తేదీవరకు కొనసాగనున్న పరీక్షలు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు మహబూబ్నగర్టౌన్, జూలై 17 : ఎంసె ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ టౌన్, జూలై17: మక్తల్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటికి ఇబ్బందులు కలుగకుండా ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం
– కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి, జూలై 17: మతాన్ని రెచ్చకొట్టి ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మతతత్వ బీజేపీని తరిమికొట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్�
7,10వ తరగతుల్లో ప్రవేశాలు లేవు ! 1370 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఈ ఏడాది 200మంది చేరిక ఇరుకు గదులు..మచ్చుకైనా కానరాని మౌలిక వసతులు..చెట్ల కింద చదువులు..పు�