కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులో ఉన్న భూమి విషయంలో పేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డిపై సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆ
మక్తల్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ధ్వజస్తంభం రాయిని భక్తిశ్రద్ధలతో మారెమ్మ దేవాలయం నుంచి వేణుగోపాలస్వామి ఆలయానికి తరలించినట్లు ఆలయ కమిటీ సభ్యు లు తెలిపారు.
పాఠశాలల అభివృద్ధికి రూ.7,500 కోట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూలై 6 : రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘మన ఊ రు-మనబడి’ పథకం కింద అదనపు త రగతి గదులతోపాటు కిచెన్ షెడ్
గద్వాల అర్బన్, జూన్ 6 : కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందగా.. మరో 50 మం ది అస్వస్థతకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతవారం రోజులుగా జిలా కేంద్రంలో డ్రైన�
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి కోడేరు, జూలై 6 : చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రా మంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల కథనం ప్రకా ర�
‘మన ఊరు-మన బడి’ పథకానికి రూ.2కోట్లు రూ.3కోట్ల చొప్పున అభివృద్ధి పనులకు.. తొలి విడుతలో రూ.1.50 కోట్లు మంజూరు జనాభా వారీగా కేటాయింపులు నాగర్కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెర�
నిరుద్యోగుల కల సాకారం సాఫ్ట్వేర్ కంపెనీలతో ఎంఓయూ వంద ఎకరాల్లో ఎనర్జీ పార్కు ఇక సొంత జిల్లాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రూ.2వేల కోట్ల పెట్టుబడితో లిథియం ఆయాన్ సెల్ తయారీ పరిశ్రమ దేశంలోనే తొలి ఎనర్జీ య
అటవీ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం కొల్లాపూర్, జూలై 6 : అటవీ ప్రాంతంలో అక్రమ సాగు చేస్తుండగా అధికారులు అడ్డుకోవడంతో మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ ప్రారంభం జడ్చర్లటౌన్, జూలై 6 : ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూమీడియం వారీగా పుస్తక�
సమన్వయంతో ముందుకు సాగాలి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి మండల సర్వసభ్య సమావేశం ఊట్కూర్, జూలై 6 : అధికారులు ప్రతి పనిలో జవాబుదారీగా వ్యవహరించాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి �