అత్యవసర సమయాల్లో ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ దవాఖానలో ప్రభుత్వం నుంచి మంజూరైనా అంబులెన్స్కు మంగళవారం ఎమ్మెల్యే ప్రత్య
అకాడమీ, కాంపిటీటివ్ పరీక్షలకు తేడా గుర్తించాలి తెలివితేటలే గొప్ప ఆస్తి: మంత్రి శ్రీనివాస్గౌడ్ పోటీ పరీక్షల అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్బీ, వేపా అకాడమీ డైరెక్టర్లు బాలలత, సీఎస్ వేపా భారీ వర
యుద్ధప్రాతిపదికన పనులు భూత్పూర్ రిజర్వాయర్ కెనాల్కు గండి కురుస్తున్న వర్షాల వల్ల వరదనీటి ప్రవాహం లక్షా ఎకరాలకు సాగునీరు మక్తల్ రూరల్, జూలై 11 : మండలంలోని భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెనాల�
గ్రూప్స్ అభ్యర్థులకు అండ పోటీ పరీక్షల్లో సక్సెస్ కోసం ‘నిపుణ’లతో అవగాహన నేడు మహబూబ్నగర్లో భారీ సదస్సు హాజరుకానున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొలువుల జ�
వనపర్తి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సా గు, తాగునీటికి కటకటలాడి పొలాలను బీళ్లుగా పెట్టిన రోజుల నుంచి.. నేడు పుష్కలంగా సాగునీరందుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎ క్కడ చూసినా నీటి వనరులే దర్శనమిస్తున్నాయ�
– వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ కృష్ణ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 11: పెరుగుతున్న జనా భా దృష్ట్యా ప్రతిఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించి జనాభా నియంత్రణకు సహకరించాలని వైద్యారోగ్యశాఖ జిల్లా అధిక
అధికారులు హెడ్ క్వార్టర్లో ఉండాల్సిందే.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూలై 11: జిల్లాలో నాలు గు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడి�
జడ్చర్లటౌన్, జూలై 11: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూ ద్ షేక్ సూచించారు. సోమవారం మున్సిపాలిటీలోని 26, 27వ వ�
పోలీసు కావాలంటే సరైన శిక్షణ ఉండాలి. పోటీ ప్రపంచంలో ముందుండాలంటే పరీక్షకు పాసయ్యేందుకు మెరుగైన కోచింగ్ తీసుకోవాలి. అదేవిధంగా ఫిజికల్ టెస్టులో నెగ్గాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి.
తొలి ఏకాదశి ప ర్వదినం సందర్భంగా ఆదివారం ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాలను వేకువజామునుంచే భక్తులు సందర్శించి పూజలు చేశారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరుగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్ర ధానకార్యదర్శి సోమేశ్�