సీజనల్ వ్యాధులపై సలహాలు అందించాలి డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు5: సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుదామని ఎక్సైజ్, క
ప్రతిరోజూ చెత్త సేకరణ పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలు మొగ్గు హన్వాడ, ఆగస్టు 5 : పల్లెలు పరిశుభ్రంగా ఉండి, ప్రజ లు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లు వె చ్చించి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను అంద�
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 5 : టోక్యో ఒ లింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సా ధించడంపై గురువారం జిల్లా స్టేడియంలో మహబూబ్నగర్ హకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సంద
ఆత్మకూరు, ఆగస్టు4: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఐదు రోజులపాటు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి రాగా బుధవారం సగానికి తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 1,76,600 క్యూసెక్కుల
ప్రజలకు అవగాహన కల్పించాలి అర్హులందరికీ డబుల్ ఇండ్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 4 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్ర�
మక్తల్రూరల్, ఆగస్టు 4: మండలంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయరంగానికి మెరుగైన విద్యుత్ అందించడానికి, రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా చూసేందు�
మక్తల్ టౌన్, ఆగస్టు 4: పిల్లలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని సీడీపీవో సరోజిని అన్నారు. బుధవారం మండలంలోని కాట్రేవుపల్లిలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లతో కలిసి పిల�
త్వరలో చేప పిల్లల విడుదలకు రంగం సిద్ధం జలకళతో ఉట్టి పడుతున్న రిజర్వాయర్లు, చెరువులు భారీగా పెరగనున్న మత్స్య సంపద మహబూబ్నగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : సకాలంలో వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు ని�
ఎకరాల్లో కొని.. గుంటల్లో విక్రయం ఫాం ల్యాండ్స్ పేరిట నయా దందా రైతుబంధు, బీమా వర్తింపు అంటూ అమ్మకాలు నాయకుల ఫిర్యాదుతో కదులుతున్న డొంక మూసాపేట, ఆగస్టు 3 : అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, ఆగస్టు 3: కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో జరుగుతున్న అభి
పనుల్లో నాణ్యత పాటించాలి పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 3 : మండలంలోని సా లార్నగర్ ప్రాజెక్టు మరమ్మతుకు ప్రభుత్వం రూ.2.8కోట్లు కేటాయించిందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిప�
కరోనా కష్టకాలంలోనూ రుణమాఫీరూ.50 వేలలోపు రైతులకు వర్తింపుఉమ్మడి జిల్లాలో 1.15 లక్షల మందికి లబ్ధి15 నుంచి అమలుకు శ్రీకారంహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలుమహబూబ్నగర్, ఆగస్�