రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు నారాయణపేట టౌన్, జూలై30: సమాజంలో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్�
రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఊర్కొండ, జూలై30: తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు ఎనలేనివని, ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్�
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మహ్మదాబాద్/గండీడ్, జూలై 30 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో శుక్రవారం యాదవ
స్వరాష్ట్రంలో చేరువైన పాలన కొత్తగా గుండుమాల్, కొత్తపల్లి, మహ్మదాబాద్ మండలాలు తెలంగాణ వచ్చాక నాలుగు జిల్లాలు,21 మండలాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 75 మండలాలు తగ్గిన దూరభారం మహబూబ్నగర్, జూలై 30 (�
అనుమతి లేకుండానే నిర్మాణాలు అడ్డుకున్న అఖిల పక్ష నాయకులు ఎంపీడీవో యశోదమ్మ, డీఎల్పీవో శ్రీనివాసులు ఫిర్యాదు మరికల్, జూలై 30 : మండలకేంద్రంలోని మాధవరం రో డ్డుకు సమీపంలో మంచినీటి ట్యాంక్ వద్ద గల స్థలాన్ని
ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి వానకాలంలో విద్యుత్ ప్రమాదాలు అధికం జాగ్రత్తలు పాటిస్తే మేలు ఊట్కూర్, జూలై 30 : వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువే. వర్షాకాలంలో ప్రజలు, రైతులు వ�
మహబూబ్నగర్, జూలై 30 : ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని క లెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం క లెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధి త అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్ల�
వెనుకబడిన వర్గాలకు అండగా నిలువాలికలెక్టర్ వెంకట్రావుకేసుల పరిష్కారంలో ప్రగతిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతిమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 29 : న్యాయసేవా సంస్థ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సంపూ�
శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లుప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదలనదీమతల్లికి పూజలు చేసిన పండితులుఇన్ఫ్లో 4,16,248, అవుట్ఫ్లో 1,16,159 క్యూసెక్కులుజూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్
ఆలస్యంగా వెలుగులోకి ఘటనవిచారణ వేగవంతం చేసిన అధికారులుపరిశీలించిన తాసిల్దార్, ఎస్సైమానవపాడు, జూలై 28 : ఇంటి పునాదులు తీస్తుండ గా.. బంగారం నాణేలు బయటపడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలు
నవాబ్పేట, జూలై 27: మండల పరిధిలోని కూచూర్, కారూర్, చెన్నారెడ్డిపల్లి, చౌటపల్లి గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను పోచమ్మ ఆలయాల చుట్టూ ఊరే�
పట్టణాలను తలదన్నేలా నిర్మాణం చిన్నారుల కోసం ప్రత్యేక సౌకర్యాలు రూ.43 లక్షలతో పదెకరాల్లో పచ్చదనం మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పార్కు అంటేనే హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్ర మే సా�