విజయవంతంగా ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమైక్య రాష్ట్రంలో బతుకులు ఆగమయ్యాయని వెల్లడి ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు సిద్ధమన్న రైతులు ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ చే�
వెల్దండ/కల్వకుర్తి రూరల్, ఆగస్టు 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నాగర్కర్నూల్ జిల్లాలో బీడు భూ ములన్నీ సస్యశ్యామలంగా మారుతాయని రైతులు అభిప్రాయపడ్డారు. వెల్దండ మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్హాల్లో ప�
గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 10: గ్రామాల్లో పిల్లలకు నిమోనియా రాకుండా పీసీవీ వ్యాక్సిన్ వేయించాలని, వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని రెండు మండలాల వైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ శ్వేత మంగళవారం ఏ
ఊట్కూర్, ఆగస్టు 10 : మండలంలోని మల్లేపల్లి, సంస్థాపూర్, కొల్లూర్ గ్రామాల్లోని దళితవాడల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంగళవారం అధికారు లు సర్వే చేశారు. ఆయా గ్రామాల్లో ఎంపీడీవో కాళప్ప ఆధ్వర్యంలో అధికా�
ఊట్కూర్, ఆగస్టు 10 : మత సామరస్యానికి ప్రతీక, నిఖార్సైన తెలంగాణ జానపద సంస్కృతికి ఊట్కూరు పీర్ల పండుగ ఒక నిండు ఉదాహరణ. ఈ ఉత్సవం మొహర్రం నెల చంద్రోదయంతో మొదలై పౌర్ణమి నాటికి ముగుస్తున్న ది. పండుగ సందర్భంగా పీర�
మహబూబ్నగర్, ఆగస్టు 10 : ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను రైతు బజారులో రైతులు స్వేచ్ఛగా, సకల సౌకర్యాల మధ్య విక్రయించేందు కు అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
80 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఆరు గేట్ల నుంచి దిగువకు నీరు అవుట్ఫ్లో 60 వేల క్యూసెక్కులు కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూరు, ఆగస్టు 10 : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. లక్షలోపు క్యూసెక�
ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్ష నిర్వహణపై అధికారులకు అవగాహన, సామగ్రి పంపిణీ కొవిడ్ పాజిటివ్ ఉన్నా పరీక్ష రాయొచ్చు.. దరఖాస్తు చేసుకున్న 3,688 మంది విద్యార్థులు కరీమాబాద్, ఆగస్టు 9 : జవహర్ నవోదయ పరీక్ష నిర
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గాధిర్యాల్లో మెగాపార్కు ఏర్పాటుకు శంకుస్థాపన మహ్మదాబాద్, ఆగస్టు 9: తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలం�
కరువును తరిమేసేందుకు సిద్ధమైన రైతులు ప్రాజెక్టు కోసం వాణి వినిపించేందుకు సమాయత్తం ఆరు జిల్లాల్లో ఏకకాలంలో.. పర్యావరణ అనుమతులతో వేగంగా పనులు మహబూబ్నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : సమైక్య రాష్�
పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి దళితబంధు పథకం చాలా కీలకం 11న మండలస్థాయి సమావేశాలు అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, ఆగస్టు 9 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముం
శ్రావణమాసం.. తొలి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు లక్ష్మీనర్సింహస్వామికి విశేషపూజలు మన్యంకొండలో అన్నదానం మహబూబ్నగర్, ఆగస్టు 9 : శ్రావణమాసం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల�
అమ్రాబాద్, ఆగస్టు 9 : ‘మా భూములు మాకివ్వండి.. లే దంటే మమ్మల్ని చావనివ్వండి’ అంటూ ఆదివాసీలు సామాజిక మాధ్యమంలో పంపిన సూసైడ్నోట్ కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్
‘డబుల్’ ఇండ్ల నిర్మాణానికి శుంకుస్థాపన | ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.