జడ్చర్ల, ఆగస్టు 6 : జీవాల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం లింగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో గొర్రెలు, మేకలకు న�
ఆశయాల సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి గ్రామాల్లో ఘనంగా జయంతి మక్తల్ రూరల్, ఆగస్టు 6 : టీఆర్ఎస్ పార్టీ సిద్ధ్దాంత కర్త, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర వ హించిన ప్రొఫెస�
తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడే.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మరికల్, ఆగస్టు 6: కోయిల్సాగర్ కింద వ్యవసాయ పొలాలు మరో కోనసీమను తలపిస్తున్నాయని ఎక్సైజ్శ�
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 6 : కొత్త జిల్లాల ప్రాతిపదికన త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్�
కాల్వలకు రంధ్రాలు పెట్టి మోటర్లు బిగిస్తే తొలగిస్తాం ఆయకుట్ట రైతులకు ఇక్కట్లు కలిగించొద్దు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచన మక్తల్ రూరల్, ఆగస్టు 6 : కాల్వలకు రంధ్రాలు పెట్టి నీటి చౌర్యానికి పా�
సీజనల్ వ్యాధులపై సలహాలు అందించాలి డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు5: సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుదామని ఎక్సైజ్, క
ప్రతిరోజూ చెత్త సేకరణ పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజలు మొగ్గు హన్వాడ, ఆగస్టు 5 : పల్లెలు పరిశుభ్రంగా ఉండి, ప్రజ లు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లు వె చ్చించి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను అంద�
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 5 : టోక్యో ఒ లింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సా ధించడంపై గురువారం జిల్లా స్టేడియంలో మహబూబ్నగర్ హకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సంద
ఆత్మకూరు, ఆగస్టు4: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఐదు రోజులపాటు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి రాగా బుధవారం సగానికి తగ్గింది. సాయంత్రం 6 గంటలకు 1,76,600 క్యూసెక్కుల
ప్రజలకు అవగాహన కల్పించాలి అర్హులందరికీ డబుల్ ఇండ్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 4 : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్ర�
మక్తల్రూరల్, ఆగస్టు 4: మండలంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయరంగానికి మెరుగైన విద్యుత్ అందించడానికి, రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా చూసేందు�
మక్తల్ టౌన్, ఆగస్టు 4: పిల్లలకు తల్లిపాలు శ్రీరామరక్ష అని సీడీపీవో సరోజిని అన్నారు. బుధవారం మండలంలోని కాట్రేవుపల్లిలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లతో కలిసి పిల�
త్వరలో చేప పిల్లల విడుదలకు రంగం సిద్ధం జలకళతో ఉట్టి పడుతున్న రిజర్వాయర్లు, చెరువులు భారీగా పెరగనున్న మత్స్య సంపద మహబూబ్నగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : సకాలంలో వర్షాలు కురిసి.. ప్రాజెక్టులు ని�