ఆత్మకూరు, ఆగస్టు 18: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బంగారు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్య�
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 18 : పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ అన్నారు. బుధవారం �
దేపల్లికి చెందిన వెంకటేశ్వర్రెడ్డి నియామకం మహబూబ్నగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ హైకోర్టు జడ్జిగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం దేపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల వెంకటేశ్వర్
‘దళితబంధు’ పై సర్వత్రా హర్షం ఉద్యోగులు, పింఛన్దారులకు సైతం అమలు ముఖ్యమంత్రి నిర్ణయంపై సంబురాలు అట్టడుగు వర్గాల్లో అభివృద్ధి కాంతులు మహబూబ్నగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితులను ప్రధాన జా
మట్టిని, మొలకలను పూజించే వేడుకలు ప్రతి ఏటా శ్రావణమాసంలో నిర్వహణ బతుకమ్మను పోలి ఉండే బుట్టలు అచ్చంపేట, ఆగస్టు 17 : బంజారుల పండుగలు, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసంలో తీజ్
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 17 : లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాక�
పాన్గల్ బ్రాంచ్ కెనాల్కు మరమ్మతులు చేయాలి ప్యాకేజీ 28 కింద కొల్లాపూర్లో చిన్న కాలువలు పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్లో ఎమ్మెల్యే బీరం,ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష వన
ఎగువ, దిగువ జూరాలలో ఒక్కో యూనిట్ చొప్పున రన్ దిగువ జూరాలలో దాటిన వంద మిలియన్ యూనిట్ల మార్కు ఆత్మకూరు, ఆగస్టు 17 : జూరాల జలవిద్యుత్ కేం ద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. వరద తగ్గుము ఖం పట్టడంతో ని
డీఎంహెచ్వో రామ్మనోహర్రావు నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీ సుకొని మాతృ, నవజాత శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు �
మక్తల్ టౌన్, ఆగస్టు 17 : వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆజాద్నగర్లో ఉమామహేశ్వరాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భం గా లక్ష బిల్వార్చన