టీ యాప్ ఫోలియోతో మెరుగైన సదుపాయం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండా అప్లికేషన్ వేగంగా, సులభంగా సేవలు వనపర్తి, ఆగస్టు 11 : డ్రైవింగ్, లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా.. స్లాట్ బుకింగ్ కావాలన్నా.. తప్పకుం డా �
పిల్లలకు వచ్చే న్యూమోకోకల్ వ్యాధుల నుంచి రక్షణ పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ వేయాలి వైద్యాధికారుల సమావేశంలో కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, ఆగస్టు 11 : పిల్లలకు కొత్త గా ప్రవేశపెట్టిన న్యూమోకోకల
నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం గద్వాల టౌన్, ఆగస్టు 11 : జ్ఞాన సంపదగా.. విజ్ఞాన కేంద్రాలుగా.. భవితకు బంగారు బాట వేసే నిధిగా గ్రంథాలయాలను కొనియాడుతా రు. సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో వాటి పాత్ర ఎంతో ఉం టుంది.
విజయవంతంగా ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమైక్య రాష్ట్రంలో బతుకులు ఆగమయ్యాయని వెల్లడి ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు సిద్ధమన్న రైతులు ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ చే�
వెల్దండ/కల్వకుర్తి రూరల్, ఆగస్టు 10 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నాగర్కర్నూల్ జిల్లాలో బీడు భూ ములన్నీ సస్యశ్యామలంగా మారుతాయని రైతులు అభిప్రాయపడ్డారు. వెల్దండ మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్హాల్లో ప�
గండీడ్/మహ్మదాబాద్, ఆగస్టు 10: గ్రామాల్లో పిల్లలకు నిమోనియా రాకుండా పీసీవీ వ్యాక్సిన్ వేయించాలని, వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని రెండు మండలాల వైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ శ్వేత మంగళవారం ఏ
ఊట్కూర్, ఆగస్టు 10 : మండలంలోని మల్లేపల్లి, సంస్థాపూర్, కొల్లూర్ గ్రామాల్లోని దళితవాడల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంగళవారం అధికారు లు సర్వే చేశారు. ఆయా గ్రామాల్లో ఎంపీడీవో కాళప్ప ఆధ్వర్యంలో అధికా�
ఊట్కూర్, ఆగస్టు 10 : మత సామరస్యానికి ప్రతీక, నిఖార్సైన తెలంగాణ జానపద సంస్కృతికి ఊట్కూరు పీర్ల పండుగ ఒక నిండు ఉదాహరణ. ఈ ఉత్సవం మొహర్రం నెల చంద్రోదయంతో మొదలై పౌర్ణమి నాటికి ముగుస్తున్న ది. పండుగ సందర్భంగా పీర�
మహబూబ్నగర్, ఆగస్టు 10 : ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను రైతు బజారులో రైతులు స్వేచ్ఛగా, సకల సౌకర్యాల మధ్య విక్రయించేందు కు అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
80 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఆరు గేట్ల నుంచి దిగువకు నీరు అవుట్ఫ్లో 60 వేల క్యూసెక్కులు కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూరు, ఆగస్టు 10 : జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. లక్షలోపు క్యూసెక�
ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్ష నిర్వహణపై అధికారులకు అవగాహన, సామగ్రి పంపిణీ కొవిడ్ పాజిటివ్ ఉన్నా పరీక్ష రాయొచ్చు.. దరఖాస్తు చేసుకున్న 3,688 మంది విద్యార్థులు కరీమాబాద్, ఆగస్టు 9 : జవహర్ నవోదయ పరీక్ష నిర
పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి గాధిర్యాల్లో మెగాపార్కు ఏర్పాటుకు శంకుస్థాపన మహ్మదాబాద్, ఆగస్టు 9: తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలం�
కరువును తరిమేసేందుకు సిద్ధమైన రైతులు ప్రాజెక్టు కోసం వాణి వినిపించేందుకు సమాయత్తం ఆరు జిల్లాల్లో ఏకకాలంలో.. పర్యావరణ అనుమతులతో వేగంగా పనులు మహబూబ్నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : సమైక్య రాష్�