డీఎంహెచ్వో రామ్మనోహర్రావు నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీ సుకొని మాతృ, నవజాత శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు �
మక్తల్ టౌన్, ఆగస్టు 17 : వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆజాద్నగర్లో ఉమామహేశ్వరాలయం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భం గా లక్ష బిల్వార్చన
జిల్లా మలేరియా అధికారి విజయ్కుమార్ మూసాపేట, ఆగస్టు 17: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి విజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చక్రాపూర్లో మంగళవారం ఆయన పర్య�
మహబూబ్నగర్, ఆగస్టు 17: జిల్లావ్యాప్తంగా మంగళవారం ముసురు వాన ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసింది. దీంతో జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. అధ�
రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాల్లో 900 మందికి.. సిటీబ్యూరో, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): పోలీసు కావాలని కలలు కనే వారికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నది. రాష్ట్రంలో 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫి�
రాజాపూర్, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అని మాజీ ఎంపీపీ నర్సింహులు అన్నారు. హుజూరాబాద్లో సో మవారం చేపట్టిన దళితబంధు పథకం ప్రా రంభోత్సవ సభకు రాజాపూర్ మండలం నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సం
మహబూబ్నగర్, ఆగస్టు 16 : వక్ఫ్ ఆ స్తులను కాపాడడమే లక్ష్యంగా కమిటీ ముం దుకు సాగాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వక్ఫ్ కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమ�
పురపాలికల్లో కొత్త ఇండ్లు, నివాసేతర భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ యజమానులే వివరాలు పొందుపర్చుకునే అవకాశం తప్పుడు సమాచారమిస్తే జరిమానా మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 16 : మున్సిపాలిటీల్లో ఇంటి నెంబర్ కోసం అధ
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జడ్చర్లలో జాతీయ పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.జడ్చర�
108 వైద్య సేవలు సత్వరంగా.. వేగంగా.. ప్రజలకు మరింత చేరువైన ఉచిత వైద్యం సకాలంలో వైద్య సేవలతో ప్రాణాలు సురక్షితం ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రాంతాల్లో సేవలు వైద్య సేవలు మరింత సత్వరంగా..వేగంగా.. ప్రజలకు చేరువైన ఉచిత వై�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు పాలమూరును త్వరగా పూర్తి చేస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్ శా�
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రంగనాయకస్వామి ఆలయంలో పూజలు జడ్చర్ల, ఆగస్టు 14 : జడ్చర్ల మున్సిపాలిటీలోని రంగనాయకస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని �
లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రతిఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఎక్లాస్పూర్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం మరికల్, ఆగస్టు 14 : రాష్ట్రంలో ప్రజా సంక్ష�
సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ తగ్గిన నేరాలు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 14 : నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చేపట్టిన ఫ్రెండ్లీ �
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు దేవరకద్ర రూరల్, ఆగస్టు 14 : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శనివారం దేవరకద్ర తాసిల్దార్�