పలు గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగ బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు జడ్చర్ల/టౌన్, ఆగస్టు 24 : శ్రావణ మంగళవారం సందర్భంగా పలు గ్రామా ల్లో మైసమ్మ, పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నా
శ్రీమఠంలో నవరత్న సింహాసనంపై ఊరేగిన ఉత్సవమూర్తి పట్టు వస్ర్తాలు సమర్పించిన టీటీడీ అధికారులు రాఘవేంద్రస్వామి బృందావనానికి బంగారు బిందెలు సమర్పణ మంత్రాలయం, ఆగస్టు 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంల
సీనియర్ బీసీ నేతపై మరో నేత బూతుపురాణం సోషల్ మీడియాలో వైరల్గా మారిన జీఎంఆర్ వ్యాఖ్యలు దిక్కూమొక్కూ లేని దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ
ఒకటి,రెండు తరగతులకూ ప్రయోజనం పదాలను ఎలా పలకాలో వివరిస్తున్న దియా ఆఫ్లైన్లోనూ యాప్ వినియోగం మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 23 : కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి, రెం డు తరగతుల విద్యార్థులకు కూడా ఆన్లై న్ బోధ�
మహబూబ్నగర్, ఆగస్టు 23 : దైవభక్తి ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్లో కొ లువుదీరిన రాఘవేంద్రస�
అప్రమత్తమైన పోలీసులు బోర్డుపాతిన వారిపై కేసు నమోదు స్థలాన్ని పరిశీలించిన మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల పోలీస్స్టేషన్కు కూతవే టు దూరంలో ఉన్న పోలీస్ క్వా టర్స్ స్థలాన
మహ్మదాబాద్, ఆగస్టు 23 : గ్రామాల్లో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండలకేంద్రంలో దోమల నివారణకోసం చేపట్టిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
పేదల విద్యాభివృద్ధికి కృషి చేసిన మేధావిఆయన స్ఫూర్తితోనే పాలమూరులో రెడ్డి సేవా సమితిఅభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులుఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు22: రాజా బహదూర్
ఎంపికైన ప్రాజెక్టులకు రూ.10వేలు అకౌంట్లో జమసెప్టెంబర్ 1 నుంచి జిల్లాస్థాయి ఇన్స్పైర్ నిర్వహణ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 22 : ప్రకృతి శోధించి …మేధస్సును మదించి.. నిరంతర పరిశోధనలతో బాల శాస్త్రవేత్తలు రూప�
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి | రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఆయన విగ్రహానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పూలమ�
తాడూరు, ఆగస్టు 21 : మండలంలోని సిర్సవాడలో రైతు వేదిక, డంపింగ్యార్డు, శ్మశానవాటిక తదితర నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో రైతువేదిక నిర్మాణం, వైకుం�
ఆరోపణలు నిరూపించకుంటే పరువునష్టం దావా వేస్తాంగ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 21 : మహబూబ్నగర్ మండలంలోని కోడూరు గ్రామంలో ఎకరా భూమి కూడా కబ్జా కాలేదని గ్రం�
భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి చేరాలిఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కృష్ణ, ఆగస్టు21: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కృష్ణ మం�
వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎంహెచ్వో కృష్ణ జడ్చర్లటౌన్, ఆగస్టు 21 : వారంరోజులపాటు చేపట్టిన దోమలపై సమరం కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీజనల్ వ్యాధు ల వ్యాప్తిని నివారిద్దామని డీఎంహెచ్వో