పంచాయతీరాజ్లో 7, ఉపాధి హామీ నిధులతో 30 నిర్మాణాలు పెండింగ్లో బిల్డింగ్తండా పంచాయతీ ఒక్కొక్క దానికి రూ.12.50 లక్షలు త్వరలో అందుబాటులోకి… బాలానగర్, ఆగస్టు 27 :ఆఖరి మజిలీకి గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం గ్రా�
జడ్చర్లలో మైసమ్మ ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 27 : పట్టణంలో శుక్రవారం మైసమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. చైతన్యనగర్కాలనీ, శ్రీరాంనగర్కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో
జూరాల ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో తుంగభద్ర, ఆర్డీఎస్లకు నిలకడగా వరద ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 27 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఐదు రో జులుగా స్థిరంగా కొనసాగ
42 ఏండ్లపాటు అమిస్తాపూర్ గ్రామ సర్పంచ్ ఐదుసార్లు ఏకగ్రీవం.. మూడుసార్లు గెలిచి.. ప్రజాసేవకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు తాజాగా జీవన సాఫల్య పురస్కారం అందజేత పదవులకే వన్నెతెచ్చిన పాలమూరువాసి వీర�
ఖజానాకు క్రమంగా పెరుగుతున్న ఆదాయం గాడిన పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం ఉమ్మడి జిల్లాలో 25 రోజుల్లో 5,724 రిజిస్ట్రేషన్లు మహబూబ్నగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కారణంగా అన్ని రంగాలు నిర్వీర్య�
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 12: అడ్డాకుల పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆలతోపాటు స్నేహ చికెన్ పరిశ్రమల అధినేత రాంరెడ్డి అ
డీఆర్డీవో యాదయ్య ఈజీఎస్, వ్యవసాయం, హార్టికల్చర్ పథకాలపై రైతులకు శిక్షణ జడ్చర్ల, ఆగస్టు 26: రైతుల కోసం ప్రభుత్వం ఈజీఎస్, హా ర్టికల్చర్, వ్యవసాయ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని
జడ్చర్లటౌన్, ఆగస్టు 26 : జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలోని వాటర్ప్లాంట్ నీటి కాలుష్యంపై వచ్చిన ఫి ర్యాదు మేరకు లోకాయుక్త విచారణ క మిటీ పరిశీలించింది. కమిటీ డైరెక్టర్ డా క్టర్ వెంకట్రావు నేతృత్వంలో�
కొండాపూర్ : నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపిన సంఘటనలో ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం ఉదయం గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ జంక్షన్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త స్వల్ప గాయాల�
ఉస్మానియా యూనివర్సిటీ :ఒక గ్రామానికి ఐదేండ్లు సర్పంచ్గా పనిచేయడమే కష్టం. కానీ ఏకంగా 42 ఏండ్లు పనిచేస్తే…. నిజంగా అది అరుదైనదే కదా! ఒక గ్రామానికి 42 ఏండ్లు సర్పంచ్గా కొనసాగి అరుదైన రికార్డు నెలకొల�
ఖండాంతరాలు దాటిన మన పల్లీ విదేశాలకు వేరుశనగ ఎగుమతి ఆఫ్లటాక్సిన్ లేకపోవడంతో ఆరోగ్యానికి మేలు ఇతర దేశాల్లో భలే డిమాండ్ వనపర్తిలో పరిశోధన కేంద్రం త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహా�
మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు నవాబ్పేట, ఆగస్టు 25 : మండలంలోని అధికారులు అలసత్వం వీడి పని చేయాలని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండల పరిష�
బైక్కు నిప్పంటించిన యువకుడు ధరూర్, ఆగస్టు 25 : వంద రూపాయల మార్కును దాటి నూట పది రూపాయల దిశగా దూసుకుపోతున్న పెట్రోలు ధరలను భరించలేక ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్ల�