మరోసారి జూరాల డ్యాం గేట్లు ఓపెన్24 రోజుల తర్వాత పెరిగిన వరద10 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 31 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోన�
రేపటి నుంచి విద్యాలయాలు పునర్ప్రారంభంకేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులుఏర్పాట్లు చేస్తున్న అధికారులుకొనసాగుతున్న శానిటైజేషన్ పనులుమొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనంకొవిడ్ జాగ్రత్తలతో ప్రారంభి�
ఉత్సాహంగా ఉట్లు కొట్టిన యువతకృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్న చిన్నారులుమహబూబ్నగర్, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ప�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నారాయణపేట టౌన్, ఆగస్టు 30: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవా�
పాఠశాలలు సిద్ధంశుభ్రమవుతున్న బడులుఒకటి నుంచి బడిబాట మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 29 : కరోనా కారణంగా 16 నెలలుగా మూతపాడిన పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ప్రత్యక్ష విద్యాబోధన లేక విద్యార్�
వందశాతం పనులు పూర్తిఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ బాలానగర్, ఆగస్టు 29 : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించారు. పార�
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిపల్లె, పట్నంలో సాగనున్న ఉట్ల సంబురాలుఅలరించనున్న చిన్నారుల చిన్నికృష్ణుడి వేషధారణలుఆలయాలు సిద్ధం ఉమ్మడి జిల్లాలోఏర్పాట్లు పూర్తి గండీడ్, ఆగస్టు 29 : శ్రావణ మా సాన్ని అత్యంత భక�
క్రీడాకారుల ఖిల్లా.. పాలమూరు జిల్లావివిధ క్రీడల్లో సత్తా చాటుతున్న పలువురుజాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరునేడు జాతీయ క్రీడా దినోత్సవంక్రికెట్లో కేక పుట్టిస్తున్నారు.. కబడ్డీలో కదం తొక్కుతున్నారు.. బ్య�
‘పాలమూరు’పై బీజేపీ వైఖరి ఏమిటో తెలపాలిఅవాకులు, చెవాకులు పేలితే ప్రజలు పాతాళానికి తొక్కేస్తారుఅక్రమ ప్రాజెక్టులకు హారతులు పట్టిన చరిత్ర మీది..ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ�
నేటి నుంచి ప్రయాణానికి ఏర్పాట్లు బోటింగ్కు సిద్ధమైన పర్యాటక శాఖ టూరిజం శాఖ వెబ్సైట్లో టిక్కెట్ల బుకింగ్ సుమారు 90 కి.మీ. ప్రయాణం.. నిండుకుండలా శ్రీశైలం జలాశయం నల్లమల అందాలు తిలకించేందుకు ఇక పర్యాటకుల
మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 27 : మహబూబ్నగర్ ప్రధాన స్టేడియం మైదానానికి మహర్దశ రానున్నది. ఇప్పటికే రూ. 2.50 కోట్ల తో స్టేడియంలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. అథ్లెటిక్ ట్రాక్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫ�
పంచాయతీరాజ్లో 7, ఉపాధి హామీ నిధులతో 30 నిర్మాణాలు పెండింగ్లో బిల్డింగ్తండా పంచాయతీ ఒక్కొక్క దానికి రూ.12.50 లక్షలు త్వరలో అందుబాటులోకి… బాలానగర్, ఆగస్టు 27 :ఆఖరి మజిలీకి గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం గ్రా�
జడ్చర్లలో మైసమ్మ ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 27 : పట్టణంలో శుక్రవారం మైసమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. చైతన్యనగర్కాలనీ, శ్రీరాంనగర్కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో
జూరాల ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో తుంగభద్ర, ఆర్డీఎస్లకు నిలకడగా వరద ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 27 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతున్నది. ఐదు రో జులుగా స్థిరంగా కొనసాగ