ఆర్డీఎస్ ప్రధాన కాలువకు మరమ్మతులు రూ.13.54 కోట్లు మంజూరు నాలుగు విభాగాల్లో చేపట్టనున్న పనులు బాగుకానున్న కాలువ, డిస్ట్రిబ్యూటరీలు ఇక నిండుగా కాలువల్లో నీటి ప్రవాహం ప్రభుత్వానికి అన్నదాతల కృతజ్ఞతలు ఆర్డ�
రెండోవిడుతకు పక్కా ప్రణాళిక జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు వేయించాలి కలెక్టర్ వెంకట్రావు హన్వాడ, ఆగస్టు 13 : త్వరలోనే రెండోవిడుత గొర్రెలు పంపిణీ చేస్తామని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. శుక్
పశ్చిమ బంగా టు పాలమూరు వరి నాట్లు వేసేందుకు కూలీలు సుమారు 1700 కి.మీ. దూరం నుంచి రాక తక్కువ ధరకే పనులు జిల్లాలో పెరిగిన ఉపాధి అవకాశాలు పాలమూరు జిల్లాకే వలసొస్తున్నారు. గతంలో వలసల జిల్లాగా పేరొందగా.. ఆ ముద్ర చె�
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట గురుకులాల్లో మెరుగైన బోధన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 13: అన్ని హంగులతో సమీకృత జిల్లా కార్
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జడ్చర్ల, ఆగస్టు 12 : పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గురువారం జడ్చర్ల మండలంలోని కిష్టంపల్లి, నసరుల్లాబాద్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఆగస్టు 12 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని కేఎంఆర్ �
మహబూబ్నగర్లో వక్ఫ్ భూములున్నాయి అన్యాక్రాంతం కాకుండా కమిటీ పర్యవేక్షించాలి మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్ట�
ప్రపంచ ఖ్యాతి దిశగా.. కృష్ణ మండలం ముడుమాల్ వద్ద శిలాయుగం నాటి చారిత్రక సంపద క్రీ.పూ.500 ఏండ్ల కిందటి స్కైమ్యాప్ యునెస్కో గుర్తింపునకు ప్రయత్నాలు కృష్ణాతీరంలోని నిలువురాళ్ల ప్రాంతం ఉమ్మడి జిల్లాకే తలమాన�
రోడ్ల విస్తరణతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పర్యాటక కేంద్రంగా బాదేపల్లి పెద్దగుట్ట అభివృద్ధి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, ఆగస్టు 11 : తెలంగాణ వచ్చాక జడ్చర్ల ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్�
కర్నెతండా ఎత్తిపోతలకు రూ.76.19 కోట్లు జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ నుంచి నీటి కేటాయింపులు 4,235 ఎకరాలకు సాగునీరు వనపర్తి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ఖిల్లాఘణపురం : జిల్లాకు ఎత్తిపోతల పథకం మంజూరైంది. ఖి�
త్వరలో 50వేల లోపు రుణమాఫీ, కొత్త పింఛన్లు ‘దళితబంధు’ ఏర్పాటుతో కొత్త అధ్యాయం బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు లేదెందుకు..? ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి నవాబ్పేట, ఆగస్టు 11 : గ్రామాల సర్వతోముఖాభివృద్�
త్వరలో ట్యాగింగ్ అమలుకు ఏర్పాట్లు నీటి నిల్వ, పెంపకంపై అంచనాలు సర్కారుకు నివేదించిన అధికారులు నాగర్కర్నూల్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని చెరువులన్నింటికీ జియో ట్యాగింగ్ చేసేందుకు అధికార�