Airport at Manyankonda | జిల్లాలోని మన్యంకొండలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తామని క్రీడలు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మూడో రోజు రైతుబంధు సంబురాలు ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం ఏడో రోజు ఖాతాల్లోకి రూ.31.62 కోట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు పంటపొలంలో రైతుబంధు పేరుతో వరి నార్ల
ఇంటికెళ్లి అందించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలని స్పష్టం దేవరకద్ర రూరల్, జనవరి 5 : కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర మండల అధ్యక్షుడు, దేవరకద్ర ఉప సర్పంచ్ కుర్వ రాందాసు కొడుకు
తాజా ఓటర్ల జాబితా వెలువరించిన ఈసీ ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రచురించిన ఎన్నికల సంఘం 11,855 మంది యువ ఓటర్లకు అవకాశం థర్డ్ జెండర్లు 62 మంది మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఎన�
15ఏండ్లు నిండిన వారందరూ టీకా వేసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, జనవరి 5 : కొ విడ్ వ్యాక్సిన్పై ఎలాంటి అపోహ అవసరంలేదని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్బేసిక్ ఉన్
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి ఘనంగా ‘రైతుబంధు’వారోత్సవాలు మిడ్జిల్, జనవరి 5 : రైతు సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నద ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్�
రైతు కుటుంబానికి అండగా బీమా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, జనవరి 5: రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్య
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నర్వ, జనవరి 5: రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, బెక్�
బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై సర్వత్రా విమర్శలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు సరికావు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్న టీఆర్ఎస్ శ్రేణులు మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ అధ్యక్ష
ఎనిమిది సీజన్లలో రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, జనవరి 4 : రాష్ట్రంతోపాటు నియోజకవర్గంలో కూడా ఇంచు భూమీ బీడు ఉండకూడదని, ఏ ఒక్క మనిషీ ఖాళీగా ఉండొద్దన్న�
పొలాల్లో రైతుబంధు సంబురాలు ఆరో రోజు 33,536 మంది రైతుల ఖాతాల్లో రూ.88,89,35,743 పెట్టుబడి సాయం.. మహబూబ్నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంబురం కొనసాగుతున్నది. రైతుల ఖాతాల్లో పెట్�
మహబూబ్నగర్, జనవరి 4 : రైతులను ప్రభు త్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ
జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు సంబురాలు జడ్చర్ల, జనవరి 4 : రాష్ట్రంలోని ప్రతి రైతు అన్ని విధాలుగా బాగుపడాలనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అ మలు చేశారని జెడ్పీ వైస్�