ఎనిమిది సీజన్లలో రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, జనవరి 4 : రాష్ట్రంతోపాటు నియోజకవర్గంలో కూడా ఇంచు భూమీ బీడు ఉండకూడదని, ఏ ఒక్క మనిషీ ఖాళీగా ఉండొద్దన్న�
పొలాల్లో రైతుబంధు సంబురాలు ఆరో రోజు 33,536 మంది రైతుల ఖాతాల్లో రూ.88,89,35,743 పెట్టుబడి సాయం.. మహబూబ్నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంబురం కొనసాగుతున్నది. రైతుల ఖాతాల్లో పెట్�
మహబూబ్నగర్, జనవరి 4 : రైతులను ప్రభు త్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ
జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు సంబురాలు జడ్చర్ల, జనవరి 4 : రాష్ట్రంలోని ప్రతి రైతు అన్ని విధాలుగా బాగుపడాలనే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అ మలు చేశారని జెడ్పీ వైస్�
ఖాళీ స్థలాలను గుర్తించాలి కలెక్టర్ వెంకట్రావు పీయూలో వాక్ నిర్వహించి పరిశీలన మహబూబ్నగర్ టౌన్, జనవరి 4 : పాలమూరు విశ్వవిద్యాలయంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్దఎత్తున మొక్కలు నాటుతామని కలెక్
మహబూబ్నగర్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వాళ్లను కూడా క్షమించబోమని అధికార పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ పట్టణంలో విలువైన ప్రభుత్వ పాఠశాల స్�
మహిళలు చదువుకుంటేనే కుటుంబం ఉన్నతస్థాయికి.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో ఫూలే విగ్రహావిష్కరణ మహబూబ్నగర్, జనవరి 3 : సావిత్రిబాయి ఫూలే ను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సై
ఉత్సాహంగా వ్యాక్సినేషన్ ప్రారంభం పర్యవేక్షించిన అధికారులు 15-18 ఏండ్లలోపు పిల్లలందరూ టీకా వేయించుకోవాలని సూచన మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 3 : ఉమ్మడి జిల్లాలోని 15-18 ఏండ్లలోపు పిల్లలకు సోమవారం కొవిడ్ వ్�
రూ.40కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం రూ.43 కోట్లతో 300 పడకల దవాఖాన నిర్మాణం పీజీ కళాశాలలో ఎంబీఏ కోర్సు మెరుగుపడిన విద్యా, వైద్యరంగం గద్వాల, జనవరి 3 : నడిగడ్డపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి స
Minister Srinivas Goud | మహబూబ్నగర్ : జిల్లాలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ జ�
శ్రీరామకొండకు భారీగా తరలొచ్చిన భక్తులు స్వామి దర్శనానికి బారులు మార్మోగిన రామనామం దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు రూ.1.50 కోట్లతో ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు శ్రీరామకొండ �
బైక్ను ఢీకొన్న కారు ఇద్దరు మేస్త్రీల దుర్మరణం ఉప్పునుంతల మండలం ఈరటోనిపల్లి వద్ద ఘటన ఉప్పునుంతల, జనవరి 2 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల�