దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, మే 6 : పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తమొల్గర ప్రాథమిక పాఠశాలలో శుక�
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్లో పూడికతీత పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. ఇటీవల మం త్రి శ్రీనివాస్గౌడ్ ట్యాంక్బండ్ సందర్శన సందర్భంగా చేసిన సూచనలపై గురువారం వివిధ శాఖల
కల్వకుర్తి, మే 5: రాహుల్ గాంధీ అడుగుపెట్టిన చోట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుండటంతో ఐరన్లెగ్గా మారిపోయాడని మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ ఎద్దేవా చేశారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు �
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి, మే 5: అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్ర �
స మైక్య రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయానికి కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే వచ్చేది. అ ది కూడా పగలు 3 గంటలు.. రాత్రి 3 గంటల మేర ఉండే ది. లోడ్ ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా �
పట్నం చదువులు పల్లెకు దగ్గరవ్వాలన్న సంకల్పం.. గ్రామీణప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశం..ఆర్థిక ఇబ్బందులతో చదువుకు, కొలువుకు దూరం కావొద్దనే గతంలో ఎన్నడూ ఎవరూ చేయని ఓ ఆలోచనకు సర్కార్ శ్రీకా�
పద్మశ్రీ కిన్నెర మొగుల య్య ఇంట్లో విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు రోడ్డుపై జారిపడి కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. వివరాల ఇలా.. మొగుల య్య రెండో కుమార్తె రాములమ్మను నాగర్కర్నూల్ మండలం లింగస�
కేంద్రం తె లంగాణపై సవతి తల్లి ప్రేమ చూ పుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తా రు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా మన రైతులపై మోదీ సర్కార్ వివక్ష చూపుతున్నదని విమర్శిం�