కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప�
నేడు జిల్లాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గోల్డ్ సోక్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ దాహార్తిని తీర్చే ‘భగీరథ’ పంప్ హౌస్ ప్రారంభం ఏర్పాట్లు ప�
మనిషికి నాగరికతను నేర్పింది వారే.. తెలంగాణలో అధికారికంగా భగీరథ జయంతి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్గౌడ్ మనిషికి నాగరికతను నేర్పింది వారే.. అధికారికంగా భగీరథ మహర్షి జయంతి క్రీడా శాఖ �
8వ విడుతకు అధికారుల కసరత్తు ఆగస్టులోపు పూర్తి చేసేలా కార్యాచరణ నర్సరీల్లో సిద్ధమవుతున్న మొక్కలు జూలైలో నాటేలా అధికారుల ఏర్పాట్లు పల్లె ప్రకృతి, బృహత్ వనాలతో పల్లెల్లో పచ్చదనం నాగర్కర్నూల్, మే 8 (నమస్�
జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అప్పాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వనపర్తి రూరల్, మే 8: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని
రేవల్లి, మే 8: వనపర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలాయ్యా యి. పార్టీలోని తన అభిమానులు, కార్యకర్తలను దూరం పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపి స్తూ నాగపూర్కు చెం దిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్�
మతతత్వ రాజకీయాలను సహించం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కొత్తకోట, మే 8 : మెరుగైన విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు క�
మహబూబ్నగర్ రూరల్, మే 8 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్లో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాప�
మహబూబ్నగర్టౌన్, మే 8: మండలంలోని పార్పల్లి ప్రాతమిక పాఠశాలలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు వీరయ్య, శ్రీశైలం, నాగరాజు, ఉమర్ చిన్నారులతో వేసిన మాతృదినోత్
ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలి బడులను గుడుల్లా పవిత్రంగా చూడాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపూర్, గగ్గలపల్లిలో ‘మన
మన ఊరు-మనబడి యజ్ఞంలా నిర్వహించాలి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాగర్కర్నూల్, మే 7 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ని యజ్ఞంలా నిర్వహ�
పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న కళాకారుడు గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి.. పాటలతో ప్రభుత్వ పథకాలపై అవగాహన మహాత్మా జ్యోతిరావుఫూలే అవార్డు సొంతం 10 వేలకుపైగా ప్రదర్శనలు.. లెక్కకు మించి అవార్డులు, ప్రశంస
‘రియల్’ రంగంలో దూసుకెళ్తున్న పాలమూరు వావ్ అనిపించేలా ఊహించని అభివృద్ధి సకల సౌకర్యాలు, వసతులకు కేరాఫ్గా పట్టణం సొంత ఇంటి కలకు సరైన డెస్టినేషన్ 14, 15 తేదీల్లో ‘నమస్తే తెలంగాణ’ ప్రాపర్టీ షో మహబూబ్నగర�