ఊట్కూరు మండలం పులిమామిడిలో బీజేపీ నాయకుడి నిర్వాకం ఊట్కూర్, మే 7 : ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏకంగా సిమెంట్ గోదాంగా బీజేపీ నేత మా ర్చుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో వెలుగు చూ
‘పేట’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రి నారాయణపేట, మే 7 : నారాయణపేట మున్సిపాలిటీలో రూ.81 కోట్ల 94 లక్షల వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు 9వ తేదీన శంకుస్థాపనలు, ప్రారం
పచ్చబడ్డ పాలమూరును చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు ప్రజాదరణ లేని కాంగ్రెస్ : విప్ గువ్వల బల్మూరు, మే 7 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి కండ్లు మండుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ గురి�
కలెక్టర్ వెంకట్రావు అధికారులతో సమీక్ష మహబూబ్నగర్, మే 7 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శ�
చనిపోయిన వారిపై జీతాలు ఎలా ఇస్తారు.? మండల సర్వసభ్య సమవేశంలో ఎమ్మెల్యే చిట్టెం మాగనూర్, మే 7 : రోడ్లపై విగ్రహాలకు అనుమతి ఇ వ్వొద్దని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధికారులను ఆదేశాంచారు. మండలకేంద్రంల�
9న మంత్రి కేటీఆర్ శ్రీకారం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పనులు, సభావేదికను పరిశీలించిన ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి నారాయణపేట, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో రూ. 81కోట్ల94లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శ�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ రెండు రోజులపాటు సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర సంస్థలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్న పట్ట�
‘మన ఊరు-మన బడి’తో మహర్దశ సర్కార్ పాఠశాలల్లో 12 రకాల పనులు మూడు దశల్లో మూడేండ్లల్లో పనులు నాగర్కర్నూల్ జిల్లాలో 290 పాఠశాలల ఎంపిక నాగర్కర్నూల్, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిద�
ధాన్యం కొనుగోలు కే్ంరద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దళితబంధు వాహనాలు పంపిణీ జడ్చర్ల, మే 6 : రైతుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్య
వేల కొద్దీ పెనాల్టీలు వేశారని గిరిజనుల ఆగ్రహం పెద్దమందడి మండలంలో ఘటన పెద్దమందడి, మే 6 : తాము ఎ లాంటి తప్పు చేయకున్నా వేల కొద్దీ పెనాల్టీ లు వేశారంటూ విద్యుత్ అ ధికారులను గిరిజనులు ని ర్బంధించిన ఘటన మండలం ల
ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో 40 వేల మందికి ఉద్యోగాలు రఘునందన్రావు.. దుబ్బాకలో గెలిచి ఏం సాధించావ్..? విలేకరుల సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నవాబ్పేట, మే 6 : ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ద్వారా సుమారుగ�
మతాలమధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు ‘బండి’పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజం టీఆర్ఎస్లో భారీగా చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలప్పుడు పా
నేరెళ్లపల్లి పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా.. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట, మే 6 : మన గతిని మార్చేది తరగతి గదులేనని, తరగతి గదే మనకు విజ్ఞానం అం దించే మహా
ఉమ్మడి జిల్లాలో 117 కేంద్రాలు ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 28,079 మంది విద్యార్థులు హాజరు మహబూబ్నగర్టౌన్, మే 6 : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రా�
ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 6 : దళితుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శుక్రవా