గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం బాలానగర్, మే 1: కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పథకాలను అమలు చేస్తున్నదని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ �
రంజాన్ కిట్ల పంపిణీలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య జడ్చర్లటౌన్, మే 1 : మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్ల మం డలం కోడుగల్లో ఆదివారం ముస్లింల
సహజసిద్ధంగా చల్లబడేతత్వం మట్టి పాత్రల నీటితో ఆరోగ్యకరం శరీరానికి అనేక పోషకాలు పెరుగుతున్న కుండల వినియోగం పెబ్బేరు, మే 1: వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టిక�
కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా చూడాలి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలి నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి చెక్పోస్టులను పరిశీలించిన అదన�
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు అన్ని చర్యలు తీసుకోవాలి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 1: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటుకు అవసరమ
రైతుబంధు, రైతుబీమా అమలుచేయాలి నిరంతర కరెంట్, దళితబంధు ఇవ్వాలి కర్ణాటక వాసుల డిమాండ్ ఇక్కడి పథకాలపై మమకారం బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలంటున్న కన్నడిగులు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకోసమని ప్రశ్న మహబూబ
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం భూత్పూర్, ఏప్రిల్ 30 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు ైగ్లెపోసైట్ అమ్మితే దుకాణ లైసెన్స్ రద్దు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం వనపర్తి టౌన్, ఏప్రిల్ 30 : నాణ్యతలేని వ
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ని ర్వహించే 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి పి లుపునిచ్చారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం హరితహారంపై క�
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేన్వార్లో సుడిగాలి పర్యటన కోస్గి, ఏప్రిల్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూ�
సప్తసముద్రాల కన్నా ముందే కాకతీయ సామంతరాజులు గ ణపసముద్రాన్ని నిర్మించారని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ చెరువుకు 800 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నదన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి మూడు నెలల్లో కళాభారతి, ఆరునెలల్లో మార్కెట్ పూర్తి కావాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ల
81 వేల జాబ్లకు ఒకేసారి ప్రకటన సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే జోనల్ వ్యవస్థ స్థానికులకే దక్కనున్న 95 శాతం ఉద్యోగాలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్న ప్రభుత్వ �
ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు చేసిన అధికారులు బిజినేపల్లి, ఏప్రిల్ 29 : మండలంలోని వట్టెం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశపరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్క�