రాష్ర్టావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించనున్న వేడుకల్లో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాక�
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, జూన్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస�
ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతివరకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నామనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.
హైదరాబాద్ పరిధులకే పరిమితమైన ఎంఎంటీఎస్ గద్వాల-రాయిచూరు లైన్లో ట్రైన్లు పెంచాలి డోన్ వరకు ‘డబ్లింగ్’ ఊసెత్తని అధికారులు ప్రత్యేక రైళ్లతో ఒరిగేదేమీ లేదంటున్న జనం సమస్యలను పట్టించుకోని కేంద్రం ఉత�
రేపటి నుంచి కార్యకలాపాలు కొత్త కోర్టులకు జిల్లా జడ్జీల నియామకం హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ నెరవేరిన దశాబ్దాల కల మహబూబ్నగర్, మే 31 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ప్రతి జిల్లాలో కోర్టులు ఏర్పాటు కానున్నా�
ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు నేటి నుంచి 5వ తేదీ వరకు టీచర్లకు శిక్షణ బాల్య వివాహాలను అరికట్టడడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గించడమే లక్ష్యంగా… మహబూబ్నగర్ టౌన్, మే 31 : నేటి
కాపురానికి వెళ్లడం లేదని కూతురిని కొట్టి చంపిన తండ్రి వెనుకేసుకొచ్చిన భార్యను కూడా.. భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉన్మాది మహబూబ్నగర్ దవాఖానలో చికిత్స జైనల్లీపూర్లో ఘటన మహబూబ�
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి నర్వ, మే 31: ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని సోమవారం రాత్రి తన రెండో కాన్పుకై నర్వ ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో పరి�
కోయిలకొండ, మే 31: గ్రామంలోని ప్రజలందరూ పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని తాసిల్దార్ ప్రేమ్రాజ్, ఎంపీడీవో జయరాం అన్నారు. మండలంలోని కేశ్వాపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన పౌరహక్కుల అవగాహన సదస్సులో పాల్గొన
మండల ప్రత్యేకాధికారులు 15రోజుల పాటు కార్యక్రమాలు కార్యదర్శులకు, సర్పంచులకు అవగాహన బాలానగర్, మే 31: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుక్రవారం నుంచి చేపట్టనున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి�